రౌడీ షీటర్లపై కౌన్సిలింగ్ – గూడూరు 2 టౌన్ పోలీసులు
గూడూరు, మన న్యూస్ :- గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించబడింది. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు, వారు చట్టబద్ధంగా ప్రవర్తించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేయబడింది. వారిని…
అబద్దాలతో మసిబూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్ల పై ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతారు. సిట్టింగ్ హైకోర్టు చర్చిచే ఎంక్వయిరీ చేయించాలి.
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి. జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి. ర్యాలంపాడు రిజర్వాయర్…
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి 100 సంవత్సరాలు ఎలాంటి ఢోకా లేదు – ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నందు మాట్లాడుతూ…. (శనివారం ) గద్వాల…
నూతనంగా ఉద్యోగాలు సాధించిన వాల్మీకి ఉద్యోగస్తులకు శుభవార్త
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల నుండి ఎంపికైన మన వాల్మీకి ఉద్యోగస్తులకు జోగులాంబ గద్వాల జిల్లా వాల్మీకి / బోయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో తేదీ 30-06-2025…
నాటి ప్రభుత్వాలు… నేటి ప్రభుత్వాలు దోచుకోవడమేప్రభుత్వాలకు నడిగడ్డ మీద ప్రేమలేదు.జూరాల డ్యాం రిపేర్ చేయకుంటే భవిష్యత్త్ కష్టమే- మాజీ శాసన సభ్యులు డికె. భరత సింహారెడ్డి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు డీకే భరత సింహారెడ్డి మాట్లాడుతూ. జూరాల ప్రాజెక్టు సేఫ్ గా ఉందని మంత్రి…
అర్థం రాత్రి పోలీస్ విధులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస్ రావు ఐపీఎస్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 ;- జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని పోలీస్అర్ధరాత్రి పోలీస్ విధులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్. రాత్రి వేళల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించే పెట్రోలింగ్…
భారతీయ సంస్కృతి ఆచార సాంప్రదాయాలను కాపాడుకుందాం – బోలా శీను.
గూడూరు, మన న్యూస్ :- హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలనుకొనే ప్రతి హిందూవు నీ ధర్మాన్ని.. నీ దేవుడు గుడి ఆస్తులను కాపాడుకొనే రక్షకుడువి నువ్వే… గుడికి వెళ్లే మీరు ఇచ్చే కానుకులకు హుండీలో వెయ్యకుండా.. హిందూ సనాతన ధర్మమాన్ని నమ్ముకే…
బలరామ్మూర్తి త్వరగా కోలుకోవాలి..
శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి (అపరూప్):- కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ క్రైమ్ ఏఎస్ఐ గంగిరెడ్డి బలరామ్మూర్తి ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడడంతో బలరామ్మూర్తి ను మాజీమంత్రి పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని…
పసి హృదయాన్ని కాటేసిన మృత్య గుంత !
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- నూతనంగా ఇంటి నిర్మాణ శంఖుస్థాపన కొరకు తవ్విన గుంతలోకి ఆడుతూ పాడుతూ వెళ్ళి ప్రమాదవశాత్తూ నీళ్ళలో పడిన ఇద్దరు పాఠశాల విద్యార్థుల్లో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన కాకినాడ…
మేధావులు మేధావి శక్తి తోనే విద్యార్థుల భవిష్యత్తు..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- మేధావులు మేధావి శక్తితో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో విద్య అభివృద్ధికి తోడ్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు మండల…