కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు

తుర్కయంజాల్. మన న్యూస్ :-కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పండ్లు పంపిణి…

తెలంగాణ లో అభివృద్ధి కేంద్రప్రభుత్వానిదే..కాంగ్రెస్ పార్టీ దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదు..11 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం అద్భుతాలు చేసింది.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 19 : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మెలచెర్వు గ్రామంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన నరేంద్ర మోడీ 11 సంవత్సరాల అమృతకాల సుపరిపాలనను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమానికి…

రైతులకు పెట్టుబడి భరోసా – రూ140.07 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ

గద్వాల జిల్లా మన న్యూస్. రైతు భరోసా పథకం వల్ల పెట్టుబడి భారం తగ్గి రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు అభివృద్ధినే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు…

గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్మార్ట్ జెన్ స్కూల్ విద్యార్థిని సాయి ఆరాధ్య

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండకు చెందిన స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్‌ విద్యార్థిని కోలపర్తి వెంకట సాయి ఆరాధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరును నిలుపుకుంది. ఆమె 5వ తరగతి చదువుతో పాటు కూచిపూడి నృత్యంలో ఆసక్తి చూపిస్తూ, 2023…

ఉత్తమ ఉపాధ్యాయుడికి హృదయపూర్వక వీడ్కోలు

మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని మల్లికార్జున్ నగర్ ప్రాథమిక పాఠశాల నుండి గౌదగట్ల వారిపాలెం పాఠశాలకు బదిలీ అయిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అర్రిబోయిన రాంబాబు గారికి స్థానిక కాలనీవాసులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు…

వనజాక్షి మృతి పట్ల తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్ సంతాపం – కుటుంబానికి పరామర్శ

వెదురుకుప్పం, మన న్యూస్ వివరాలు:గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం, ఇనాం కొత్తూరు పంచాయతీ పరిధిలోని దామర కుప్పం గ్రామానికి చెందిన శ్రీమతి వనజాక్షి గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్…

ప్రభుత్వ పాఠశాలలో బాల బాలికలకు చట్టాలపై అవగాహన సదస్సు చేపట్టిన ప్రతిపాడు ఎస్సై

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యతో పాటు విద్యార్థులు ఉన్నత విలువలు గల వ్యక్తులుగా గుర్తింపబడాలని అన్నారు. ముఖ్యంగా…

శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమంకు సీలింగ్ ఫ్యాన్ అందజేత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలోని స్థానిక శ్రీ స్వామి దయానంద సరస్వతీ సేవ ఆశ్రమంకు తిరుమాలి గ్రామమునకు చెందిన వంగలపూడి హరీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సీలింగ్ ఫ్యాన్ ను ఉచితంగా అందజేశారు. ఆశ్రమంలోని పిల్లలకు ఉదయం…

నెల్లూరులో మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ చేతుల మీదుగా” కింగ్స్ కేఫ్” శుభారంభం

మన న్యూస్, నెల్లూరు ,జూన్ 19: నెల్లూరు లీలామహల్ దగ్గర, బిఎస్ఎన్ఎల్ ఎదురుగా గురువారం ఉదయం మదిన వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ ” కింగ్స్ కేఫ్” ను ప్రారంభించినారు.ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ…… కింగ్స్ కేఫ్ లో…

ప్రత్తి సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి..

శంఖవరం మన న్యూస్ (అపురూప్):- పత్తి సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా జగ్గంపేట,గౌరంపేట గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ప్రత్తి వేసే పొలాన్ని బాగా దుక్కి చేసి కలుపు,…