వికాస పథంలో తొలి అడుగు – కొత్తూరు, తోటానపల్లి కేంద్రంగా సుపరిపాలన

వెదురుకుప్పం మన న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం జూలై 20, 2025 నాడు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ గారి సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టబడింది.వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు, తోటానపల్లి గ్రామాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండలం టీడీపీ అధ్యక్షుడు లోకనాథ రెడ్డి, నియోజకవర్గ యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, క్లస్టర్–04 నాయకుడు చంగల్ రాయ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు సతీష్ నాయుడు, వార్డు మెంబర్ పయినీ, కొమ్మరగుంట బూత్ కన్వీనర్ ముని రాజారెడ్డి, ఇనాం కొత్తూరు మురళీ రెడ్డి, యువ నాయకులు భాను ప్రకాష్, రామకృష్ణాపురం బూత్ కన్వీనర్ పవన్ కుమార్, కొత్త కోట శేఖర్, యువ నాయకులు మునికృష్ణ, సునిల్, నాగార్జున్, హేమాద్రి, కిరణ్, నరేష్, చందు, లక్ష్మయ్య, తులసి, కుమార్, మహిళా కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్లు, కో బూత్ కన్వీనర్లు, మండల డేటా అనలిస్ట్ మారేపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చే దిశగా కార్యాచరణను చేపట్టాలని నాయకులు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, ప్రభుత్వ సేవలు ప్రజలందరికీ అందాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి