సిఎం చంద్రబాబు రాక సందర్భంగా హెలిప్యాడ్ పరిశీలించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..!!
వెంకటాచలం, అక్టోబర్ 09 :(మన ధ్యాస న్యూస్):// వెంకటాచలం మండలం తాటిపర్తిపాళెం వద్ద విశ్వ సముద్ర బయో ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ఈ నెల 10న సీఎం చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్…
ప్రజా రవాణాల్లో ఆర్టీసీ బస్సులు తర్వాతే ఆటోలే కీలకం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం ,అక్టోబర్ 8:- *బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీ గ్రాండ్ సక్సెస్. – *ఆటోలో ప్రయాణించిన వేమిరెడ్డి దంపతులు. – *కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్టంలో రహదారులపై గుంతలు పూడ్చడానికి 1400…
ప్రతి ఇంటికి జీఎస్టీ 2.0 ఫలాలు అందాలి ………..నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
మన ధ్యాస ,నెల్లూరు ,అక్టోబర్ 8 :* జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశాభివృద్ధికి బాటలు- కేంద్రం మన కోసం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు జీఎస్టీ 2.0-* ప్రజలు నిత్యం ఉపయోగించే అన్నివస్తువులపై తగ్గిన రేట్లు- *ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు…
అటల్ పెన్షన్ యోజన – భవిష్యత్ భద్రతకు ఆధారం…
శంఖవరం/కాకినాడ మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): సామాన్య మద్య తరగతి ప్రజానీకానికి రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రతను కల్పించడమే అటల్ పెన్షన్ యోజన పథకం ప్రధాన ఉద్దేశమని ఎస్.ఎల్.బి.సి. ఎ.జి.ఎం. శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల జయ…
“సూపర్ GST సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమం విజయవంతం…
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక కే.జీ.బీ.వీ విద్యాలయంలోమంగళవారం మరియు బుధవారం రోజులలో “సూపర్ GST సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అప్పలరాజు,…
పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగివుండాలి.
పిల్లలు మానసిక వత్తిడికి దూరంగా దూరంగా ఉండాలి. మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపద్యం లో పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు మానసికంగా అవగాహన పెంచుకుని పటిష్ట మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండే…
పెద్ద పంచాయతీల గా ఉండే వాటిని వేరు చేసే క్రమంలో పలు గ్రామాల్లో సమస్యలుగా మారుతున్న వైనం..!!
జలదంకి, అక్టోబర్ 08 :(మన ధ్యాస న్యూస్):/// నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణ కాక పంచాయితీలో ఇదివరకు ఐదు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉన్నాయి వాటిల్లో కొన్ని గ్రామాలు వేరు చేసుకోగా హనుమకొండ పాలెం గ్రామస్తులు గ్రామస్తులు కి…
‘అనుమతులు లేకుండా డిజెలు పెడితే కఠిన చర్యలు తప్పవు అంటున్న ఎస్ఐ ‘శివకృష్ణ రెడ్డి…!!!
మన ధ్యాస న్యూస్ : సీతారామపురం (అక్టోబర్ 8): అనుమతులు లేకుండా డీజే సౌండ్ సిస్టం ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీతారామపురం ఎస్ఐ శివ క్రిష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా డీజే సౌండ్ సిస్టంను…
ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్సైట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు..
జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రాజధానిలో మీడియా అవసరాలకు సహకరిస్తామని హామీ.. అమరావతి, అక్టోబర్ 8 :(మన ధ్యాస న్యూస్):// అమరావతి జర్నలిస్టులు రూపొందించిన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్సైట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు.…
విద్య తోపాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిలుపు. మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యాతో పాటు క్రీడానైపుణ్యం మెరుగు పరుచుకుని ఉన్నత స్థాయిలో నిలవాలని సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కత్తి శ్రీనివాసులు,చెన్నిపాడు హెచ్.ఎం ఎ.…