పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )జూబ్లీహిల్స్ శాసన సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా శనివారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కలిసి…
అంతర్జాతీయ సహన దినం – భిన్నత్వాన్ని అంగీకరించే సామర్థ్యం కోల్పోతే నాగరికతే ప్రమాదంలో పడుతుంది
సహనం ఎందుకు సంఘటిత సమాజానికి పునాది?,అసహనం ప్రపంచవ్యాప్తంగా ఎలా పెరుగుతోంది. లోతైన విశ్లేషణ,సహనాన్ని వ్యక్తిగతం నుంచి వ్యవస్థ స్థాయికి ఎలా తీసుకెళ్లాలి? Mana Tirupati Press Club :- ప్రపంచం ఎన్నడూ చూడని వేగంతో మారిపోతున్న ఈ కాలంలో, మనిషి ఆలోచన,…
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మరియు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కి వివాహా ఆహ్వాన పత్రిక అందచేసిన ప్రజాసత్తా జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు
మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 14 :ప్రజాసత్తా జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు తన పెద్ద కుమార్తె సుష్మ వివాహ ఆహ్వాన పత్రికను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం శోభనబాబు వివాహానికి…
గంగాధర నెల్లూరు మండలం – ఎస్టియు మండల కార్యవర్గ ఎన్నికలు
గంగాధర నెల్లూరు, మన ధ్యాస నవంబర్-14: ఎస్టియు గంగాధర నెల్లూరు మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సి. కోటి, ప్రధాన కార్యదర్శిగా టి. పెద్దబ్బ రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా కె.…
గంగాధర నెల్లూరు మండలంలో రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్టీయూ)లో భారీగా చేరిక
గంగాధర నెల్లూరు, మన ద్యాస నవంబర్-14: గంగాధర నెల్లూరు మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు సాయంత్రం నాలుగున్నర గంటలకు నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్టీయూ) మండల శాఖ సమావేశంలో ఉపాధ్యాయుల పెద్ద ఎత్తున చేరిక జరిగింది. ఈ…
కలిగిరి మండలంలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై మెరుపు దాడులు,,,
కలిగిరి నవంబర్ 14 మన ద్యాస న్యూస్:// నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. క్రాకుటూరు, గుడ్లదోన, గ్రామాలలో అక్రమంగా మద్యం అమ్ముతూ నిల్వ ఉంచిన 39 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని…
ఇందిరా నగర్ గ్రామానికి వెళ్లే దారిని కమ్మేసిన కంపచెట్లు,, సర్పంచ్ రోడ్డ వెంగమ్మ ఆధ్వర్యంలో కంప చెట్లు తొలగింపు,,,,
వింజమూరు నవంబర్ 14 : మన ధ్యాస న్యూస్: వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ గ్రామానికి వెళ్లే మార్గంలో కంపచెట్లో వేపుగా పెరిగి దారిని కమ్మేయడంతో ఊటుకూరు సర్పంచ్ రోడ్డా వెంగమ్మ ఆధ్వర్యంలో జెసిబి ని ఏర్పాటు చేసి…
దామ మధుసూదన్ రావు సహకారంతో* మధు వృద్ధాశ్రమం,,*
కావలి నవంబర్ 14 మన ధ్యాస :।। కావలి పట్టణంలో ఆపద్భాందవ సేవా ట్రస్ట్ వారు సమాజం పట్ల అంకితభావంతో మన వంతుగా ఎంతోకొంత సహాయం చేయాలని పేదల కోసం ప్రతిరోజు ఒక్కరికైనా కడుపు నింపాలని సదుద్దేశంతో ఐదు సంవత్సరాల నుంచి…
రైతులకు ఇబ్బందులు లేకుండా సోయాబీన్ కొనుగోలు చేస్తాం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) ,బిచ్కుంద మండలంలోని సోయాబీన్ కొనుగోలు కేంద్రంని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎన్ సిసి ఎఫ్ అధికారులు,జిల్లా అధికారులు,మార్క్ఫెడ్ ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ..సోయాబీన్ కొనుగోలు…
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో భారీ ర్యాలీ
మన ధ్యాస ,కోవూరు, నవంబర్ 12: ముఖ్య మంత్రి చంద్రబాబుకు పని తక్కువ ప్రచారం ఎక్కువ ప్రజల బాగోగులు ఆయనకు పట్టవని మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ముందుగా కోవూరు బజార్ సెంటర్…