నాలుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలి. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకు సాగుతోంది.ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జుక్కల్…

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి వామన్ రావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి వామన్ రావు అన్నారు నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడారు త్వరగా పనులను పూర్తి చేసుకుంటే…

మగ్దూంపూర్ పాఠశాలకు ఎల్ ఈ డీ టీవీ బహుకారణ..మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని మగ్దూంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు మాజీ సర్పంచ్ భీమన్‌పల్లి లక్ష్మీనారాయణ ఎల్ ఈ డీ టీవీని బహుకరించారు.విద్యార్థుల బోధనకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల…

పాఠశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం: ఎం. వాసు నాయుడు

పాలసముద్రం, మన ధ్యాస: పాలసముద్రం మండలం కృష్ణజిమ్మాపురం పంచాయతీ పరిధిలోని ఎస్‌.ఆర్‌.కండ్రిగ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుల బృందం మంగళవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి ఎం.వాసు నాయుడు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి…

నెల్లూరు సంతపేట మెట్ల రేవు ప్రాంతంలో సమస్యలను పరిశీలించిన జనసేన నేత గునుకుల కిషోర్

మన ద్యాస,నెల్లూరు, జనవరి 20 : నెల్లూరు సిటీ 50వ డివిజన్, మెట్ల రేవు ప్రాంతంలో దాదాపు 7 సంవత్సరాల క్రితం డ్రైనేజీ పనులకు తవ్వి ఇప్పటికీ రోడ్ వేయకపోవటం వల్ల, గుంతలు కాల్వలు నిర్మాణం లేక మట్టి, సన్ను పేరుకుపోయి…

నెల్లూరు రూరల్,మాదారాజుగూడూరు గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన బూడిద విజయకుమార్

మన ధ్యాస, నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో సోమవారం 36లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు…

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పారిశుద్ధ్య పరిస్థితులపై కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

మన ధ్యాస,నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పారిశుధ్య పరిస్థితులను అధికారులు మరియు ప్రభుత్వ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి .పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని…

పేదల పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభమైయ్యేలా చర్యలు తీసుకోవాలి…. మిడతల రమేష్

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 19 : పేదల పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి….. మిడతల రమేష్ 26 వేల గృహాలు హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యానికి బిజెపి నేతల నిరసన కార్యక్రమం సోమవారం నెల్లూరు నగరం కలెక్టరేట్లో నిర్వహించినారు.…

బసవరామతారకం మెమోరియల్ క్రికెట్ విజేత కుశాల్ సాయి సిసి

మన ధ్యాస,ఇందుకూరు పేట, జనవరి 19 : నెల్లూరు జిల్లా, ​ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు డైట్ కళాశాల మైదానంలో ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన నందమూరి బసవరామతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌లో ‘కుశాల్ సాయి సిసి’ జట్టు విజేతగా నిలిచింది. నందమూరి బసవరామతారకం…

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది —ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద పట్టణంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లతో కలిసి…