ఉచిత మెగా వైద్య శిబిరంప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ & మిత్రబృందం
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 ;-జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణం మెయిన్ రోడ్ లోని అమ్మ భవాని టెంపుల్ ఎదురుగా ఉన్న డైరెక్టర్ వైద్య రామేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు…శ్రీ సన్ లైఫ్ పాలిక్లినిక్ లో కర్నూలు…
ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం…
ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు , అలంపూర్/ఎర్రవల్లి: పొద్దు పొద్దుగాల ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- :-వివరాల్లోకి వెళితే…
కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు…
వాల్మీకి సంఘం నూతన కమిటీ ఎన్నిక
మన న్యూస్ నర్వ మండలం: నారాయణపేట జిల్లా నర్వ మండల వాల్మీకి అధ్యక్షులు కావాలి అయ్యన్న, ఆధ్వర్యంలో కల్వల గ్రామ వాల్మీకి నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం నరసింహులుజిల్లా ప్రధాన కార్యదర్శి పసుల నీరజ్…
3.15 యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం
మన న్యూస్ లింగంపెట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, బాణాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నందు 1 కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 3.15 యం.వి.ఏ పిటిఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్…
స్ట్రీట్ కాజ్ గురునానక్ ఇన్స్టిట్యూషన్ అధ్యర్యంలో పిల్లలకు సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం మంచాల.
మన న్యూస్ : మంచాల మండలంలోని జపాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ , జపాల్ లోని పిల్లల కోసం విజయవంతంగా ఒక సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం ను గురునానక్ ఇన్స్టిట్యూషన్ స్ట్రీట్ కాజ్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ప్రాక్టికల్,ఆకర్షణీయమైన బోధనా…
సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లు రికవరి, బాధితులకు అందజేత – జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి ఎస్
చోరీ మొబైల్ ఫోన్లు కొనడం, అమ్మడం నేరం- మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ www.ceir.gov.in వెబ్ పోర్టల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి.- – మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. మన…
మఖ్తల్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చారిత్రాత్మకం- స్థానిక ఎమ్మెల్యే రాకతో ఏడాదిన్నరకే మఖ్తల్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి..- ఎమ్మెల్యే శ్రీహరి మానస పుత్రికల్లో డయాలసిస్ సెంటర్ ఒకటి,
మన న్యూస్ మక్తల్ నియోజకవర్గం: మక్తల్ నియోజవర్గ వాసులకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న డయాలసిస్ సెంటర్ పూర్తిస్థాయి సౌకర్యాలతో అన్ని హంగులతో అందుబాటులోకి వచ్చిందని,ఇక మీదట మక్తల్ నియోజకవర్గం ప్రజలు డయాలసిస్ సేవల కోసం నారాయణపేట & మహబూబ్ నగర్ కు వెళ్లాల్సిన…
రైతు ఉన్నతి బాగుకోసం ఎంతవరకైనా వారికి తోడుగా నేనుంటా -వాకిటి
మన న్యూస్ నర్వ మండలం: మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం ఉందెకోడ్ గ్రామం లో రైతు వేదికలో అమాలిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారి మొదటి వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు డా.వాకిటి శ్రీహరి.అనంతరం…
గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్
కార్వేటి నగరం, మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు.. కార్వేటి నగర్ మండలం కోటరేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరి…