దిగువమాగం సచివాలయంలో మలేరియా పై అవగాహన కల్పించిన జిల్లా మలేరియా అధికారి
తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-26 : గ్రామీణ ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ శుక్రవారం తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుబంధంగా ఉన్న దిగువమాగం సచివాలయం తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కేంద్రంలో ఉన్న…
పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి ఘనంగా
ఐరాల మన ధ్యాస సెప్టెంబర్-25 చిత్తూరు జిల్లా ఐరాల మండల పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అశోక్ స్థానిక…
ఆరోగ్య శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు
తవణంపల్లె, మన ధ్యాస సెప్టెంబర్ 25: తవణం పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పల్లెచెరువు గ్రామంలో ఈరోజు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్,…
స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో సోమరాజుపల్లి పాఠశాలలో సేవా కార్యక్రమం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలోని పాఠశాల ఆవరణలో శుభ్రత కార్యక్రమం నిర్వహిస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్…
స్థానిక కనుమళ్లలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఫార్మసీ డే వేడుకలు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- కనుమళ్లలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఫార్మసిస్టులు ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, సెమినార్లు చేపట్టారు.కళాశాల ప్రిన్సిపాల్…
మహిళా ఆరోగ్యం అందరి బాధ్యత – డాక్టర్ ధీరేంద్ర పిలుపు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- మహిళల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం మొత్తం కుటుంబంపైనే పడుతుందని గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత పట్ల బాధ్యతతో ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ధీరేంద్ర పిలుపునిచ్చారు.నారీ శక్తి…
సింగరాయకొండ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం అభివృద్ధి పనులకు శ్రీకారం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంతీరప్రాంతంలోని దక్షిణ సింహాచలం పేరుగాంచిన శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం – శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు…
ఆరోగ్య శిబిరాలు – స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్
తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-24 తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మత్యం సచివాలయం పరిధి లోని, నల్లిచెట్టిపల్లె, మత్యం, తెల్లగుండ్లపల్లె గ్రామాలలో ఈరోజు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలలో గ్రామ…
జోన్నగురకల గ్రామంలో స్వస్త్ నారి – సశక్త్ పరివార్ ఆరోగ్య శిబిరం
తవణంపల్లి: మన ధ్యాస సెప్టెంబర్-23 తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జొన్నగురకల సచివాలయ పరిధిలోని జోన్నగురకల గ్రామంలో “స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు విభిన్న రకాల ఆరోగ్య…
రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సమావేశం
చిత్తూరు, మనధ్యాస, సెప్టెంబర్ 21 రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రెడ్డి సమాజం యొక్క కార్యచరణ, ఇంతవరకు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యాచరణలపై విస్తృతంగా చర్చించారు.రెడ్డి సమాజ ఐక్యత, యువత శక్తి,…

















