పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగివుండాలి.

పిల్లలు మానసిక వత్తిడికి దూరంగా దూరంగా ఉండాలి.

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపద్యం లో పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు మానసికంగా అవగాహన పెంచుకుని పటిష్ట మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావు పిలుపు ఇచ్చారు. ప్రపంచ మానసిక వారోత్సవాల కార్యక్రమం లో భాగంగా సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో జరిగిన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మానసిక ఆరోగ్య కౌన్సిలర్ రావూరి లక్ష్మణ రావు నిర్వహించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.పాఠశాల విద్యార్థులలో ఆరోగ్యకరమైన జీవన శైలి,సత్ప్రవర్తన,ఏకాగ్రత, భావోద్వేగాలు మానసిక వత్తిడి, డిప్రెషన్,ఒత్తిడి చెడు అలవాట్లు, చెడు సహవాసాలకు దూరంగా ఉండే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని పిలుపు ఇచ్చారు.విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పే విషయాలు క్రమ శిక్షణ, మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంచుకుంటూ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలన్నారు.మానసిక కౌన్సిలర్ లక్ష్మణ రావు మాట్లాడుతూ విద్యార్థులు తమ లోని భావోద్వేగాలను నియంత్రించుకుంటూ జీవన శైలి మార్పు సత్ప్రవర్తన కలిగి ఉండాలని హితవు చెప్పారు. మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే వత్తిడికి దూరంగా చదువు సంధ్యలు సజావుగా సాగుతాయని వివరించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?