జాతీయస్థా యి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికైన సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి.సుప్రియ మరియు ఎం.నిహారిక అనే విద్యార్థినులు జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13,14 తేదీలలో విశాఖపట్నంలోనీ ఆరిలోవాలో జరిగిన సబ్…

కుటుంబ ఆరోగ్యం అభివృద్ధికి సోపానంపరిశుభ్రత పాటిద్దాం పరిసరాలు కాపాడుకుందాం

స్వచ్ఛ నారి ససక్త పరివార్ కి ప్రజలు సహకరించాలి గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య పిలుపు మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామాలలో ప్రత్యేకంగా కుటుంబ ఆరోగ్యం అభివృద్ధికి సోపానం అని ప్రతి మహిళా గుర్తుంచుకుని నిత్య…

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరిక

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- విచ్చలవిడిగా జరుగుచున్న మద్యం ప్రియుల చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఆప్రాంతాల వాతావరణాన్ని కలుషితం చేస్తే కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరించారు. ప్రభుత్వం వేలం ద్వారా అనుమతి పోందిన…

అఖిల పక్ష నాయకులకి ప్రెస్ మీట్ ద్వారా విన్నపం

అనంతపురం, మన ధ్యాస:ఈ ప్రెస్‌మీట్‌ని నిర్వహించడం చాలా మంచి ఆలోచన. ఇందులో మనం ఆంధ్ర హైకోర్టు గురించి కాకుండా, రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించడం అవసరం. వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజెక్టులపై ప్రత్యేక…

మాట నిలబెట్టుకో ముఖ్యమంత్రి: కర్నూలులో హైకోర్టు కోసం పోస్టుకార్డు ఉద్యమం

మన ధ్యాస కర్నూల్ :కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం న్యాయవాదులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అలాగే రాష్ట్ర అసెంబ్లీకి వేల సంఖ్యలో…

పాఠశాలకు ప్రింటర్ బహూకరించిన పూర్వ విద్యార్థిని…ఎస్.సాయి మనస్విని

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని కుమారి ఎస్. సాయి మనస్విని తనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చిన సందర్భంగా తాను చదివిన సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకి…

గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్‌రావుకు బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ఉత్తమ విద్యా రంగంలో జి కోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా, రాజ్ న్యూస్ ఛానల్ తరఫున నిర్వహించిన బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డును గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ రావు అందుకున్నారు.ఈ అవార్డు…

ఈ నెల 22న హైదరాబాద్ లో జరుగు మాదిగల కృతజ్ఞత సభను జయప్రదం చేయండి.

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం, రాష్ట్రాలకే అమలు బాధ్యత అప్పగించబడిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి మాదిగల 30 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిందని గుర్తుచేస్తూ ఈ నెల 22న హైదరాబాద్…

ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వచ్చ భారత్ – మొక్కలు నాటిన…..శ్రీరామగిరి శ్రీధర్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గవదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛభారత్ మరియు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని (17 సెప్టెంబర్)…

సోమరాజుపల్లిలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామంలో ఈరోజు “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ సహాయ సంచాలకులు నిర్మల కుమారి మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. భూసార…

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!
జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ
అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది
వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!