ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించిన మండల విద్యాధికారి హేమలత
మన ధ్యాస తవణంపల్లె ఆగస్టు 29: ఈ రోజు అరగొండ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యకమనికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి హేమలత హాజరయి అక్షరమాల గొప్పదనమే మన తెలుగు భాష మహత్యానికి…
డీఎస్సీ ఎంపిక జాబితాలు వెంటనే విడుదల చేయాలి : రాష్ట్రోపాధ్యాయ సంఘం డిమాండ్
మన ధ్యాస చిత్తూర్ ఆగస్ట్-28 డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఎంపిక జాబితాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. చిత్తూరు అపోలో విశ్వవిద్యాలయం, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలలో జరుగుతున్న ధృవపత్రాల పరిశీలన…
జిల్లా పరిషత్ పాఠశాల లో ఎయిడ్స్ నివారణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-28 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్…
తవణంపల్లి మండలంలో వినాయక చవితి వేడుకలు
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-27 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో వాడవాడల వినాయక వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి గూర్చి అర్చకులు భక్తులకు వివరించారు. వినాయక విగ్రహాలకు పూలమాలల వేసి అలంకరించి తీర్థ ప్రసాదాలు…
సింగరాయకొండలో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ సందేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. “మట్టి విగ్రహాలు పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని…
పాకల గ్రామంలోజీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాకాల గ్రామం నందు ఆత్మ ప్రకాశం జిల్లా వారి సారథ్యంలో జీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ నిర్మల…
నాడు పాలకమండలి అధ్యక్షురాలుగా రంగనాయకమ్మ.. నేడు పాలకమండలి అధ్యక్ష బరిలో సౌభాగ్యమ్మ.
– దొరకునా ఇటువంటి సేవ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాద సేవ. ఉరవకొండ,మన ధ్యాస :-ఆమిద్యాల నుంచి ఐదుగురు.-మోపిడి నుంచి నలుగురు-కౌకుంట్ల నుంచి ఇద్దరు-రాకెట్ల నుంచి ఇద్దరు.-13మంది అగ్రకుల పాలకులు. 01. బీసీ కులస్తుడు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ…
మంత్రి స్వామీ గారిని కలసి వినతి పత్రం అందజేసిన జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామంకు వెళ్ళే రహదారి అధ్వానంగా మారి రోడ్డు పైన ప్రయాణించ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సింగరాయకొండ మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన…
అప్పులు కట్టలేక వ్యక్తి మృతి
మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-23 చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని అరగొండ గ్రామంలో అప్పులు కట్టలేక వ్యక్తి మృతి. తవణంపల్లె ఎస్సై చిరంజీవి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం, అరగొండ పంచాయితీ అరగొండ గ్రామానికి చెందిన డి…
ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రపంచ శాంతి కోసం సింగరాయకొండ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో, శుక్రవారం నాడు ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఊళ్ళపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులతో ఉపాధ్యాయులతో…