Month: January 2026

జిల్లా కలెక్టర్ హిమన్సు శుక్ల చేతులు మీదగా అవార్డు అందుకున్న కలిగిరి ఎమ్ ఈ ఓ, గోళ్ళ సురేష్ నీ సన్మానించిన యు టి ఎఫ్,కలిగిరి మండల శాఖ.

కలిగిరి, మన ధ్యాస, జనవరి 29,(నాగరాజు కె ). గురువారం కలిగిరి మండల విద్యాశాఖాధికారి -2 గోళ్ళ.సురేష్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన “ఉత్తమ సేవా పురస్కారం” ను నెల్లూరు…

యర్రవరం లో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుఆరోగ్య శిబిరం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామములో పశు వైద్యాధికారి మంజూష ఆద్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కూటమి నాయకులు నీరుకొండ సత్యనారాయణ,బసా ప్రసాద్, మైరాల కనకరావు హాజరయ్యారు.ఈ పశు ఆరోగ్య…

శ్రీ రాజారాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి బదిరెడ్డి గోవిందు సౌజన్యంతో ప్రత్యేక పుష్పాలతో అలంకరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరంలో పట్టణంలో భీష్మ ఏకాదశి పర్వదనము సంద్రభంగా శ్రీశ్రీశ్రీ రాజారాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారికి ఆలయానికి బదిరెడ్డి గోవిందు అధ్వర్యంలో ప్రతేక పూలతో అలంకరించారు. ఈ సందర్భగా తెల్లవారుజాము నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు.…

రైతుల సంక్షేమ కూటమి ప్రభుత్వ లక్ష్యం.జలదంకి సొసైటీ చైర్మన్ కరియావుల అప్పలనాయుడు..

యూరియా పంపిణీ పై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి అసత్య ప్రచారాలు హాస్యాస్పదం…! జలదంకి, మన ధ్యాస, జనవరి 29,(నాగరాజు కె ). రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో నియోజకవర్గంలోని…

మా కుటుంబ సభ్యుల వలన నే మాకు ప్రాణహాని ఉంది అంటున్న దంపతులు.

అనంతసాగరం, మన ధ్యాస, జనవరి 28, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలో ని నల్ల రాజుపాళ్లెం లో అన్నదమ్ముల మధ్య ఆస్తుల విషయమై గత రెండు సంవత్సరాలుగా కేత వారి కుటుంబంలో అన్న తమ్ముల మధ్య రగులుకున్న ఆస్తి…

గురుకుల పాఠశాలలో సాక్షి స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి.

బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి28. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో సాక్షి వారి సౌజన్యం తో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్ ను వైఎస్సార్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా…

మక్తల్ మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు,మక్తల్ సీఐ రామ్ లాల్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మక్తల్ పట్టణంలోని మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు…

ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి, నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్.

మన ధ్యాస,నారాయణపేట జిల్లా :- మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం…

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన, డీఎస్పీ నల్లపు లింగయ్య.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం డీఎస్పీ నల్లపు లింగయ్య మద్దూరు లో 16 వార్డులకు, కోస్గి లో 16 వార్డులకు సంబంధించిన మున్సిపల్ నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ…

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో బందోబస్తు పరిశీలించిన. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- .నామినేషన్ కేంద్రాల వద్ద 164 BNSS (144 Crpc) సెక్షన్ అమల్లో ఉంది. .మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల సహకరించాలి. .ముందస్తు ర్యాలీల, మైక్ పర్మిషన్లు తీసుకోవాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట…