మదాసి కురువలు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి,గొంగళ్ల రంజిత్ కుమార్.
మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- మదాసి కురువ సంఘ సభ్యులు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. మక్తల్ పట్టణంలోని రాయల్…