Month: December 2025

పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని కాకాణి నిరూపించగలడా…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస, తోటపల్లి గూడూరు, డిసెంబర్ 26: నెల్లూరు జిల్లా,తోటపల్లిగూడూరు మండలం, వెంకన్నపాళెంలో శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రూ.70 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డుకు ప్రారంభించినారు. అనంతరం రూ.36 లక్షలతో చేపట్టిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవన…

ఇరిగేషన్ పనులలో చేసిన పాపాలు బయటపడుతుండటంతోనే కాకాణిని ఎదురు దాడి…… తలచీరు మస్తాన్ బాబు

మన ధ్యాస, పొదలకూరు,డిసెంబర్ 26 :కాకాణి ఎన్ని జన్మలెత్తినా సోమిరెడ్డిని అవినీతిపరుడిగా చిత్రీకరించలేరు అని తలచీరు మస్తాన్ బాబు అన్నారు శుక్రవారం పొదలకూరులో మీడియాతో టీడీపీ మండల అద్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ…….అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న…

రాపూరు, కలువాయి సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

రాపూరు, కలువాయి,సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర మంత్రి రామనారాయణరెడ్డి మన ధ్యాస,నెల్లూరు, డిసెంబర్‌ 26 : రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి,…

కోట క్రాస్ రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు నిర్మించిన ప్రయాణం నరకయాతనే

మన ధ్యాస,కోట, డిసెంబర్ 26 : తిరుపతి జిల్లా,కోట పట్టణంలో కోట క్రాస్ రోడ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు గుంతల మయంగా ఉన్న రోడ్డుకు మరమత్తులు చేసేందుకు ప్రభుత్వం విధులు మంజూరు చేసింది. నిధులు మంజూరు ఆర్ అండ్ బి…

జోహార్ వంగవీటి మోహన్ రంగా ఈరోజు ఒక వ్యక్తి వర్ధంతి కాదు… ప్రజల గుండెల్లో రక్తం గా ప్రవహించిన ఒక మహా నాయకుడుని గుర్తు చేసుకునే రోజు………జనసేన నేత గునుకుల కిషోర్

, మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 26 :నెల్లూరు నగరంలోని రాంజీనగర్, ఏడవ వీధి లో వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ధ ఆయన…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

మన ధ్యాస,నెల్లూరు రూరల్, డిసెంబర్ 26: నెల్లూరు రరూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ప్రతి రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7గంటల నుండి రాత్రి…

అందరి సహకారంతో జిల్లాలో పార్టీ ప్రతిష్టతకు కృషి చేస్తాం……..నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 26 :నెల్లూరు సంతపేటలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమములో శుక్రవారం నూతనంగా నియమించిన తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు గా బీద రవిచంద్ర ప్రధానకార్యదర్శిగా చేజర్ల వేంకటేశ్వర రెడ్డిని,నెల్లూరు నగర మేయర్ రూపుకుమార్ యాదవ్ ని…

మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో చార్లెస్ బాబేజ్ జయంతి వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలో మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ 234వ జయంతి ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక మార్స్ కంప్యూటర్స్ నిర్వహకులు అడపా దుర్గారావు, విద్యార్థులతో కలిసి చార్లెస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

గూడూరు ప్రజలకు అండగా ఉంటా..గూడూరు ను జిల్లా చేసుకుందాం…. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడూరు శ్రీమంతుడు కనుమూరు హరిశ్చంద్ర రెడ్డి.

మన ధ్యాస,గూడూరు, డిసెంబర్ 26 :గత ప్రభుత్వం తొందరపాటు తనలో విభజన చేపట్టిందని గూడూరు శ్రీమంతుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్ర రెడ్డి విమర్శించారు. గత నాయకుల ఒత్తిళ్లతో అధికారులు ప్రజాభిప్రాయం మేరకు పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు. కనుమూరు…

రోడ్డు ప్రమాదం లో తల్లి కుమారుడు మృతి

తవణంపల్లి డిసెంబర్ 26 మన ద్యాస తవణంపల్లి ఎస్సై డాక్టర్ నాయక్ ఆదేశాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయినిన్నటి దినం అనగా 25.వ తేదీ సాయంత్రం4.00 గంటలకు ఎన్ హెచ్140 తిరుపతి – బెంగళూరు నేషనల్ హైవే రోడ్ లో కే…