Month: October 2025

రెడ్డి సామాజిక వర్గం చెందిన 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక..!!!

కందుకూరు, అక్టోబర్ 18 :(మన ధ్యాస న్యూస్ ):// కందుకూరు నియోజకవర్గం ఓలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామం వాళ్లు17 తేదీ శుక్రవారం. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రెడ్డి. సామాజిక వర్గానికి చెందిన నాయకులు. కార్యకర్తలు 13 కుటుంబాలు తెలుగుదేశం…

పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ్ర స్వచ్ఛాoద్ర ప్రధాన,లక్ష్యంతహశీల్దార్ నాగరాజు..!!

దుత్తలూరు అక్టోబర్ 18:(మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు ):// పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ స్వచ్ఛ ఆంధ్ర ప్రధాన లక్ష్యం అని తాసిల్దార్ నాగరాజు అన్నారు, స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాoద్ర కార్యక్రమం తమ సిబ్బందితో కలిసి…

‎శ్రీ ముక్కోండ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా

తవణంపల్లె, మనద్యాస, అక్టోబర్ 18: తవణంపల్లె మండలం వెంగంపల్లె గ్రామ పరిధిలోని ముక్కోండ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 59వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పెరటాసి నెల చివరి వారం…

భారీ జనసంద్రం నడుమ ఘనంగా శ్రీకాంత్ జన్మదిన వేడుకలు..

వరికుంటపాడు,అక్టోబర్ 18 : (మన ధ్యాస న్యూస్):// వరికుంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్ జన్మదిన వేడుకలు స్వగ్రామమైన కనియంపాడులో యువత కనియంపాడు గడ్డ శ్రీకాంత్ అడ్డా అన్న విధంగా భారీ జనసంద్రం నడుమ కేక్ కటింగ్…

సేవ,సహాయం,సహకారం తో ప్రజల మనసులు తాకుతూ ముందుకు సాగుతున్న కాకర్ల చారిటబుల్ ట్రస్ట్..!

నవ వధువుకు పదివేల రూపాయల పెళ్ళికానుక అందజేత..! ఉదయగిరి అక్టోబర్ 18 (మన ధ్యాస న్యూస్):/ ఉదయగిరి మండల కేంద్రం లోని కోళ్ల వీధికి చెందిన షేక్ జానీ భాషా – శ్రీమతి దిల్ షాద్ దంపతుల కుమార్తె వివాహ సందర్భాన్ని…

బీసీ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేద్దాం — కాశీనాథ్ దేశాయ్

మన ధ్యాస,నిజాంసాగర్: ( జుక్కల్ ) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కాశీనాథ్ దేశాయ్ తెలిపారు.శనివారం పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా,బంద్ కార్యక్రమాలలో పాల్గొని…

బిఆర్ గవాయి పై దాడిని ఖండిస్తూ కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ నందు ఎంఎస్పి కలిగిరి మండల ఇంచార్జ్ బొర్రా వెంగళరావు మాదిగ ఆధ్వర్యంలో భారీ నిరసన….

కలిగిరి, అక్టోబర్ 17 :(మన ధ్యాస న్యూస్ ):/// సుప్రీంకోర్టు ర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయి పై దాడిని ఖండిస్తూ దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ…

ఇప్పుడు హైటెక్ సిటీ గురించి ఎలా మాట్లాడుకుంటామో ,భావితరాలు గూగుల్ గురించి అలా మాట్లాడుకుంటారు…… రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 17:నెల్లూరు నగరంలోని హారనాథపురంలో గల తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ……..…

రామతీర్థం పవిత్రతను కాపాడండి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,విడవలూరు, అక్టోబర్ 17:నెల్లూరు జిల్లా , విడవలూరు మండలం రామతీర్ధం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటి ప్రమాణ స్వీకారం సందర్భంగా రామతీర్ధం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కు ఆలయ పాలక వర్గ మండలి సభ్యులు…