Month: October 2025

జీఎస్టీ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,అక్టోబర్ 17:జిఎస్టి 2.0 సంస్కరణలతో పన్నుల విధానాన్ని సులభతరమై ప్రజలకు ప్రత్యక్ష లాభాలుపెరిగి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇందుకూరు పేట మండల కేంద్రంలో ఆమె వ్యాపారస్థులు మరియు రైతులకు జిఎస్టి…

సంపన్నులు సమాజ సేవలో భాగస్వాములు కావాలి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,ఇందుకూరుపేట ,అక్టోబర్ 17:ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చామని సంపన్నులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఇందుకూరు పేట మండల కేంద్రంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో శుక్రవారం మధ్యాహ్నం రెడ్డి ల్యాబ్స్…

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేయండి…….. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మన ధ్యాస ,వెంకటగిరి, అక్టోబర్ 17: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త…

సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపిలోకి చేరికలు

మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 17:నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో వెంకటాచలం మండలం సర్వేపల్లికి చెందిన 23 కుటుంబాల వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.పాత, కొత్త నాయకులు అందరూ కలిసి గ్రామాల…

సమాచారాన్ని సేకరించి పంపించడమే నా బాధ్యత..ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి నిబద్ధత కలిగిన నాయకుడికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవీ దక్కుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా అన్నారు.కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎంపిక…

సమన్వయంతో పనిచేసే వారికి పదవులు — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్),కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో,నిజాంసాగర్ మండలంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో గుల్ గుస్తా లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి ఏఐసీసీ…

నేపాల్ అమ్మాయి..తెలంగాణ అబ్బాయి పెళ్లివేడుక

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దేశం కానీ దేశంలో ప్రేమించుకొని భారతీయ సంప్రదాయం పద్దతిలో పెళ్లి చేసుకున్న నేపాల్ అమ్మాయి,తెలంగాణ అబ్బాయి పెళ్లివేడుక కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో జరిగింది.మహమ్మద్ నగర్ మండలంలోని తెల్లపూర్ గ్రామానికి చెందిన రవీందర్ గత…

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు కేసులో టిడిపి నేతలపై కుట్ర!– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి

వెదురుకుప్పం,మన ధ్యాస ,అక్టోబర్ 16 :చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో టిడిపి నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,…

పెనుమూరులో బైపాస్ రోడ్డు నిర్మించాలంటూ పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి

పెనుమూరు, మన ధ్యాస , అక్టోబర్ 16 :చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రమైన పెనుమూరులో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ అభివృద్ధి దిశగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి.…

రీజనల్ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్)కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులు రీజనల్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు జోయల్, మాస ఇమ్మానుయేల్, ప్రత్తిపాడు నియోజకవర్గ రీజనల్ చైర్మన్ షాలెం రాజు ని…