Month: July 2025

మీరు చూపిస్తున్న అభిమానానికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మా తండ్రి మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షేమంగా ఉండాలని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవాలయాల్లో పూజలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు…

జీడి నెల్లూరు లో ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఆగదు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

పీఏ చంద్రశేఖర్ అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే చర్యలు తీసుకుంటా మన న్యూస్,ఎస్ఆర్ పురం:- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఎక్కడ ఆగదని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ అన్నారు శుక్రవారం…

కళాకారుడు అమ్మన్న కు చిరుసత్కారం…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- సమాజంలో కళాకారులును ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మండల వైసీపీ కన్వీనర్ రామిశెట్టి నాని అన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని రౌతుపాలెం సాయినాధుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ…

బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహాయ సహకారం అందించండి : జిల్లా కలెక్టర్ తో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-25:- చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కలిసారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ని *పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్*, బంగారుపాళ్యం ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు,…

డిసిప్లిన్ మరియు డెడికేషన్‌తో ఎటువంటి విజయమైనా సాధ్యం : IPS ఉదయ కృష్ణా రెడ్డి

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో “My Role Model” కార్యక్రమం లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించిన IPS మన న్యూస్ సింగరాయకొండ:- శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో జరిగిన “My Role Model” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శ్రీ…

విశ్రాంత హెడ్‌మాస్టర్ గుంజి చిన్న వెంకటేశ్వర్లు కన్నుమూత

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ప్రముఖ నాటక నటుడు మరియు సినీ నటుడు గుంజి చిన్న వెంకటేశ్వర్లు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…

సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!బాబు బ్రాండ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి..!

వింజమూరు(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ప్రశాంతతకు మారుపేరైన తెలుగు రాష్ట్రాలలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసిపి పార్టీ కంకణం కట్టుకుందని, సమాచార మరియు హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రం లోని వింజమూరు పట్టణం యాదవ్ బజార్ నందు…

సుపరిపాలనలో తొలి అడుగు – వెదురుకుప్పం మండలంలో ఘనంగా ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం

మన న్యూస్ . వెదురుకుప్పం , జూలై 25 – :- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల సౌకర్యం, గ్రామీణ అభివృద్ధి, పారదర్శక పాలనకు పెద్ద పీట వేసిందని మరోసారి చాటిచెప్పిన కార్యక్రమం – “సుపరిపాలనలో తొలి అడుగు”. ఈ కార్యక్రమం…

వర్షాకాలంలో జాగ్రత్త తప్పనిసరి – సీజనల్ వ్యాధులపై అవగాహన

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్): వర్షాకాలం రాగానే వివిధ రకాల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో ముందస్తుగా అవగాహన కల్పించేందుకు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి…

ఆత్మరక్షణ ఆత్మగౌరవ రాజ్యాధికారం సాధన పోరాట సదస్సు ను విజయవంతం చేయండి…దళిత బహుజన పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎమ్ రామచంద్ర పిలుపు.!!!

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఈనెల 31వ తేదీన నెల్లూరు లోని డాక్టర్ అంబేద్కర్ భవన్ లో జరగనున్న దళితుల ఆత్మరక్షణ, ఆత్మ గౌరవ రాజ్యాధికారం సాధన పోరాట సదస్సు ను విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎమ్ రామచంద్ర పిలుపు…