జీడి నెల్లూరు లో ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఆగదు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

పీఏ చంద్రశేఖర్ అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే చర్యలు తీసుకుంటా

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఎక్కడ ఆగదని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ అన్నారు శుక్రవారం చెన్నై స్పెషలిటీ సెంటర్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వస్తున్న వాటిపై ఆయన స్పందించారు ఆయన మాట్లాడుతూ చంద్రశేఖర్ ఎక్కడ అవినీతికి చేశాడని సాక్షాలతో నిరూపించండి కచ్చితంగా అతనిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కొంతమంది గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అవినీతి అక్రమ దందాలకు తావు లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీని డ్యామేజ్ చేస్తే విధంగా చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని త్వరలోనే పరిశ్రమల హద్దుగా ఏర్పాటు చేస్తానని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని లేదంటే చర్యలు తప్పదని హెచ్చరించారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..