కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయోత్సవ ర్యాలీ..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): సూపరిపాలనలో కూటమి ప్రభుత్వానికి ఏడాది అయ్యిందని ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందించామని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 2024 ఎన్నికల్లో ఎన్.డి.ఏ. పార్టీలు అఖండ విజయం…