Month: June 2025

అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, కొడవలూరు:- ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవతో గ్రామాల్లో పల్లె పండుగ- ఈ ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు- గ్రామాల్లో జరిగిన పనులు గ్రామస్థులకే అంకితం- కోవూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాంగ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె…

పత్తి పంట విత్తనోత్పత్తి సాగు సమస్యలపై సమీక్ష.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13 :- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ లోనీ IDOC మీటింగ్ హాల్ లో వ్యవసాయ రైతులతో రైతు సంక్షేమ శాఖ సమీక్ష.. జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ వ్యవసాయ&రైతు సంక్షేమ శాఖ కమిషన్…

నాయి బ్రాహ్మణుల సమస్యలపై మంత్రులకు వినతి…

మన న్యూస్,తిరుపతి,:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో కార్పొరేషన్ డైరెక్టర్లు పలువురు శుక్రవారం రాష్ట్ర మంత్రులను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి…

ఘనంగా శ్రీశ్రీశ్రీ శృంగేరి శారదా పీఠం శంకరమఠం వార్షికోత్సవం

ఆర్ కె పురం. మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గ రామకృష్ణ పురం డివిజన్ అల్కాపురి కాలనీ లోని శ్రీశ్రీశ్రీ శృంగేరి శారదా పీఠం శంకరమఠం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన హోమంలో పాల్గొన్న రామకృష్ణ పురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిహెచ్ఎంసి డిప్యూటీ…

శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న — కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి.

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్న తృతీయ శతాబ్దీ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు, స్థానిక కార్పొరేటర్…

జిల్లాలోని వివిధ ప్రవేట్ స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆర్టీవో అధికారులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13 :- జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీవో అధికారుల ఆకస్మిక తనిఖీలు..అలంపూరు శాంతినగర్ గద్వాల ప్రాంతాలలో… స్కూల్ బస్సుల పై ఆర్టీవో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ..ప్రైవేట్ స్కూల్…

పేదప్రజల సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల టౌన్ వివిధ వార్డ్ లకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా…

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,బుచ్చిరెడ్డిపాలెం:- పెనుబల్లిలో వైభవంగా పల్లె పండుగ కార్యక్రమం- ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాల ప్రారంభం- పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం…

భూభారతి రెవెన్యూ సమస్యల దరఖాస్తులు స్వీకరణ..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మండలంలో భూభారతి రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగాఅమలు చేయడానికి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి.సదస్సు ల్లో భూసమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో రెండవ రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.ఇందులో పలువురు రైతులు ప్రజలు భూ…

దళితబంధు వాహనాలు అందజేత..

మనన్యూస్,నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిరులకు గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, దళితబంధు వాహనాలను భువనగిరి ప్రమీల,అడ్ల నాగమణికి వాహనాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య,బంగ్ల ప్రవీణ్,మంద బలరాం, రామురాథోడ్,ఎంపీడీవో గంగాధర్ తదితరులు ఉన్నారు.