Month: May 2025

నెల్లూరు జిల్లా నూర్ భాషా /దూదేకుల బిసి,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థిని విద్యార్థులకు 2024 -25 ప్రతిభ పుష్కరాలు.

మన న్యూస్ ,నెల్లూరు, మే 30:నెల్లూరు జిల్లా నూర్ భాషా /దూదేకుల బిసి,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థిని విద్యార్థులకు 2024 -25 ప్రతిభ పుష్కరాలు.నెల్లూరు జిల్లా నూరు బాషా/ దూదేకుల బిసి ,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో…

బ్యాంకులకు రాజీవ్ యువ వికాసం జాబితా.ఇన్చార్జి ఎంపీడీవో అనిత

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బ్యాంకులకు రాజీవ్ యువ వికాసం జాబితాను పంపించినట్లు ఇన్చార్జి ఎంపీడీవో అనిత అన్నారు.ముహమ్మద్ నగర్ మండలంలోని 13 గ్రామపంచాయతీలలో మొత్తం 749 దరఖాస్తు రాగా, 182 మంజూరైనట్లు ఎంపీడీవో అనిత తెలిపారు.రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీ 183,…

దళిత యువకులను చిత్రహింసలు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్

మన న్యూస్ సింగరాయకొండ:-తెనాలి పట్టణంలో దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై మోకాళ్లపై అరికాళ్ళపై కొడుతూ పోలీసులు చిత్రహింసలుపెట్టడాన్ని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ ,మోహన్, జై భీమ్ పీపుల్స్ జేఏసీ జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావు ,ముస్లిం…

ఆధార్ నమోదు సెంటర్లో నిలువు దోపిడి

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, మూలగుంటపాడు పంచాయతీ గ్రామ సచివాలయం 2 లో ఈనెల 26వ తేదీన నెల్లూరు ఐసి డిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఆధార్ సెంటర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో జయమణి గారు చెప్పినప్పటికీ…

చిన్నారులను చిదిమేస్తున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి……. జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు:*లైంగిక వేధింపులను ఇక పై అస్సలు సహించరాదు.*విచ్చలవిడితనాన్ని కట్టడి చేయడానికి పోలీసు యంత్రాంగం తో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరంకడప జిల్లాలో మైలవరంలో ఐదు రోజుల కిందట అభం శుభం తెలియని చిన్నారిని కిరాతకంగా అత్యాచారం…

ప్రజల కోసం న్యాయవాదులు పనిచేయాలి హైకోర్టు న్యాయమూర్తి డా జస్టిస్ మన్మధరావు

మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండల ప్రజల ఆధ్వర్యంలో గంజివారి కల్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జూనియర్ విభాగం సివిల్ జడ్జి కోర్టు సింగరాయకొండలో ఏర్పాటు చేయుటకు విశేష కృషి చేసిన హైకోర్టు న్యాయమూర్తి డా.జస్టిస్ కె మన్మధరావును ఘనంగా…

కాంగ్రెస్ హయాంలో నన్న జుక్కల్ నియోజకవర్గంకు మంత్రి పదవి దక్కేనా ?

మన న్యూస్,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తులు జరుగుతున్న వేళ జుక్కల్ కు మంత్రివర్గంలో చోటు దక్కేనా అనే చర్చలు జుక్కల్ నియోజకవర్గం ప్రజల్లో కొనసాగుతున్నాయి. భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…

గొల్లప్రోలు మండలం లో జ్యోతుల జన్మదిన వేడుకలు

గొల్లప్రోలు మే 28 మన న్యూస్ : – దుర్గాడ గ్రామ అభివృద్ధి ప్రదాత, సాయిప్రియ సేవసమితి వ్యవస్థాపక అధ్యక్షులు,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల గంగాభవాని శ్రీనివాసు 46వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని గొల్లప్రోలు మండలంలో పలుగ్రామాల్లో…

నవధాన్యాలతో భూసారం పెరుగుదల – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట మే 29:– పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో నవధాన్యాలు సాగు చేసి కలియ దున్నడం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని భూమిలో ఎంత ఎక్కువ సేంద్రియ పదార్థం ఉంటే అంత ఎక్కువగా రసాయన ఎరువులు పై ఆధారపడడం తగ్గుతుందని…

ప్రధాన రహదారుల వద్ద కాలువలు నిర్మించాలి -సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

మన న్యూస్ మే 29: – పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ…