కాంగ్రెస్ హయాంలో నన్న జుక్కల్ నియోజకవర్గంకు మంత్రి పదవి దక్కేనా ?

మన న్యూస్,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తులు జరుగుతున్న వేళ జుక్కల్ కు మంత్రివర్గంలో చోటు దక్కేనా అనే చర్చలు జుక్కల్ నియోజకవర్గం ప్రజల్లో కొనసాగుతున్నాయి. భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జుక్కల్ నియోజకవర్గానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు.1957 లో జుక్కల్ నియోజకవర్గం జనరల్ గా ఉండేది,జుక్కల్ నియోజకవర్గాన్ని 1978లో ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీగా ఏర్పాటు చేశారు.ఇప్పటికి 47 సంవత్సరాలైనా నియోజకవర్గానికి గెలుపొందిన ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జుక్కల్ ఎమ్మెల్యేగా తోట లక్ష్మీ కాంతారావు గెలుపు పొందడం జరిగింది,మంచి విద్యావంతుడై ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విద్యావంతుడైన తోటకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని జుక్కల్ నియోజకవర్గం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నారు.తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు జుక్కల్ నియోజకవర్గంను ఇంకా అభివృద్ధి చేయాలని దిశలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పనిచేస్తున్నారని ఆయనకు జుక్కల్ ప్రజలందరూ తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జుక్కల్ నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి