Month: May 2025

కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, డైవర్షన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్…… యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున

మన న్యూస్, నెల్లూరు, మే 30: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశం నిర్వహించి నిర్వహించినారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం.. వైయస్ఆర్సీపీ…

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన రుద్రకోటి సదాశివం..

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కడప మహానాడులో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాలను అందజేసి…

మహానాడుకు విచ్చేసి విజయవంతం చేసిన కోవూరు నియోజవర్గ నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు………. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 30:- కార్యకర్తల సందడితో మహానాడు పండుగ శోభ సంతరించుకుంది.- తెలుగుదేశం కార్యకర్తల పార్టీ అని నిరూపించారు.- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.అంగరంగ వైభవంగా పండుగ వాతావరంలో జరిగిన మహానాడు విజయవంతంలో టిడిపి కార్యకర్తల పాత్ర కీలకం…

కడప మహానాడు సక్సెస్..మహానాడు కు విచ్చేసిన నాయి బ్రాహ్మణులందరికీ పాదాభివందనం…టీటీడీ పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం..

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– కడపలో మూడు రోజులపాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతమైందని, పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు, టిటిడి పాలకమండలి సభ్యులు…

మహానాడుకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు….. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 30:కడపలో మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమములో పాల్గొని, విజయవంతం చేసిన జిల్లా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక…

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కు రోటరీ స్వర్గ ధామంలో దహన శాల శంకుస్థాపనకు ఆహ్వానం

మన న్యూస్, కావలి ,మే 30:*ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ని ఆహ్వానించిన రోటరీ క్లబ్ ప్రతినిధులు.కావలి పట్టణంలోని ఉత్తర శివారు లో గల రోటరీ స్వర్గధామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న నాలుగు దహన శాలల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయవలసినదిగా కావలి…

ఎస్ ఆర్ పురం 32వ మహాభారత ఉత్సవాలు ప్రారంభం

ఎస్ఆర్ పురం,మన న్యూస్ :- ఎస్ ఆర్ పురం మండలం ఎస్ ఆర్ పురం శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి ఆలయం వద్ద 32వ మహాభారత ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమైంది శుక్రవారం ఉదయం ఎస్ఆర్ పురం మహాభారత యజ్ఞం నిర్వహించారు…

కిషోరి బాలికలకు వేసవి శిక్షణా తరగతులు

గొల్లప్రోలు మే 30 మన న్యూస్ :– శుక్రవారం ఐసీడీఎస్ చేబ్రోలు సెక్టార్ సూపర్వైజర్ కె మానసాదేవి ఆధ్వర్యంలో కిషోరి వికాసం వేసవి శిక్షణ తరగతులు సెషన్ 9 లో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణ మరియు పొదుపు ఈ అంశంపై…

మానవసేవవే మాధవసేవ— ఫాదర్ థామస్ సగిలి

పోరుమామిళ్ల: మన న్యూస్: మే 30:కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు.ఆయన చదువుకోనే రోజులో స్కూల్ ఫీజులు కట్టుకోలేని స్థితిలో కొంతమంది చర్చి ఫాదర్లు మరియు సిస్టర్లు ఆర్థిక సహాయంతో చదువుకుని దేవుని కృపతో…

మహిళలకు అండగా షీ టీం పోలీసులు

మన న్యూస్,నారాయణపేట:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం లోని పసుపుల శ్రీ గురుదత్త దేవాలయం వద్ద మహిళలకు షి టీమ్ పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షి టీం పోలీసులు బాలరాజు మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలో…