Month: May 2025

భారత్ మాలాలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి, గట్టు, మల్లకల్, ఐజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు చెందిన అనేకమంది భారత్ మాల హైవే రోడ్డు నిర్మించడానికి భూములు కోల్పోయారని అనేక గ్రామాల్లో నేటికీ సరైన…

అలనాటి తీపి జ్ఞాపలను గుర్తు చేసుకున్న 2005 టు 2006 పూర్వపు విద్యార్థులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఉన్న జెడ్పి హెచ్ ఎస్ హై స్కూల్ లో 2005 టు 2006 చదువుకున్న పూర్వపు 10th బ్యాచ్ నేటికీ 20 సంవత్సరాలు పూర్తి…

బర్రెలు పొలంలో పడ్డాయాని దళిత మహిళను విచక్షణరహితంగా దాడి చేసిన శెట్టి ఆత్మకూరు విష్ణువర్ధన్ రెడ్డి

బాధితురాలు లక్ష్మి నీ ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, దాడిని తీవ్రంగా ఖండించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29 :-జోగులాంబ…

ద్వాల మున్సిపాలిటీ అధికారుల పనితీరు … డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉన్నా మాకెందుకు…. మా జీతభత్యాలు మాకు ఉంటే చాలు.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నందు ధరూర్ మెట్ రైచూర్ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ చూసి ఆశ్చర్య పోవాల్సిందే….. ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఆపై జిల్లా అధికారులకు…

మా నాన్న (కాకాని గోవర్ధన్ రెడ్డి) ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు……. కాకాని పూజిత రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 29 :మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత రెడ్డి గురువారం నెల్లూరు లో జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…మా నాన్న కడిగిన ముత్యం…

గ్రామాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.ఎస్ ఐ శివకుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామంలో 4 సీసీ టీవీ కెమెరాలు గ్రామస్థులు అందరూ కలిసి ఏర్పటు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు లేని గ్రామాలలో ప్రజలందరూ ఏకమై…

గూడూరు లో శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉపపీఠం నందు సుందరకాండ హోమాలు పూర్తిచేసుకుని అష్టా షష్టి (68) పూర్ణాహుతులతో విశేష కార్యక్రమం

మన న్యూస్, గూడూరు, మే 29:29 మార్చి 2025 నుండి 29 మే 2025 వరకు కొనసాగుతున్న షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత ఏర్పడుతున్న ఏ ఇబ్బందులు మన పీఠ భక్తులకు కలగనివ్వకుండా సద్గురువుల శ్రీ విజయ దుర్గ…

కావలి ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా

మన న్యూస్ ,కావలి ,మే 29:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ ఎస్ డీసీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారుగా 23…

కాకాణి పూజితను కలిసి అండగా ఉంటామని తెలియజేసిన వైసిపి యువజన విద్యార్థి విభాగం నేతలు

మన న్యూస్ ,నెల్లూరు, మే 29:నెల్లూరు డైకాస్ రోడ్ లో కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె.. కాకాణి పూజితని.. వైఎస్ఆర్సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున , విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి కలిసి..…

నెల్లూరు సిటీ నియోజకవర్గ నుండి మహానాడుకు తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు

మన న్యూస్, నెల్లూరు ,మే 29:*రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పిలుపుతో కడపలో జరిగే మహానాడుకు భారీగా తరలి వెళ్లిన టిడిపి కార్యకర్తలు,అభిమానులు .*ప్రతి డివిజన్ నుంచి అనుచరగణంతో మహానాడు బాట పట్టిన నేతలు .*28 డివిజన్లలో పసుపు పండగ సందడి…