Month: May 2025

“వృశ్చికం” చిత్ర పాటల రికార్డింగ్ ప్రారంభం !!!

Mana News :- శ్రీరామ్ ఫిలిమ్స్ సమర్పణ లో మంగపుత్ర, యశ్విక జంటగా నటిస్తున్న సినిమా “వృశ్చికం”. ఈ చిత్రాన్ని శ్రీ ఆద్య నిర్మాణం బ్యానర్ పై శివరామ్ నిర్మిస్తున్నారు. మంగపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా…

తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరుపేదల నిరసన సెగ.

కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: మే 15: గోపవరం మండలం పి పి కుంట వద్ద గత రెండు సంవత్సరాలుగా నీడ గూడు లేని నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ స్వార్థాలకు అనుకూలంగా…

“పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల మీదుగా మొరుంపల్లి – ఐరాల చిన్నగొల్లపల్లి మధ్య బీటీ రోడ్డుకు శంకుస్థాపన..”

ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం.. “అభివృద్ధి మాటలకు పరిమితం కాకుండా చేతుల్లో చూపిస్తున్నాం..” “పూతలపట్టు శాసనసభ్యులు డా..కలికిరి మురళీమోహన్.. “ మన న్యూస్ ఐరాల మండలం మే-14:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, మొరుంపల్లి గ్రామం వద్ద…

ఎంపీ షెట్కార్ కు ఘనంగా సన్మానం..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావు పల్లి చౌరస్తా వద్ద జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ను మాగి గ్రామస్థులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీకోటి జయప్రదప్,నాయకులు జగన్,…

అకాల వర్షంతో రైతులకు ఇబ్బందులు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) అకాల వర్షం కు అన్నదాత ఆగమవుతున్నారు పంటలు తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి,బూర్గుల్,కోమలంచ, మగ్దూంపూర్ కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధాన్యం తడిసి…

వాహనదారుల వెంట ధృవపత్రాలు తప్పనిసరి. ఎస్ఐ శివకుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వాహనాలు నడిపే ప్రతి ఒక్క డ్రైవర్ వద్ద ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఎస్ఐ శివకుమార్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి వాహనంను ఆపి ధృవపత్రాలు…

మహానాడు ఏర్పాట్లపై నారా లోకేష్ తో సమీక్షలో పాల్గొన్న నెల్లూరు జిల్లా నేతలు

మన న్యూస్, మంగళగిరి /నెల్లూరు, మే 14:- ఈ నెలలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై చర్చ- పాల్గొన్న పలువురు మంత్రులు, సీనియర్‌ నేతలు.మే నెలలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో…

ప్రభుత్వం విద్యాలయాలకు ఈ ఐదేళ్లు చంద్రగ్రహణమే……… ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, తాడేపల్లి/ నెల్లూరు ,మే 14:వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించినారు.*9 బడుల విధానంతో విద్యా వ్యవస్థ సర్వనాశనం.*19, 20, 21 జీఓలతో స్కూల్స్‌ మూత పడే ప్రమాదం.*ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి…

ఆలయ మరమ్మతులకు సొంత నిధులు సమకూర్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కొడవలూరు, మే 14:తన సొంత నిధులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆలయాల మరమ్మతులు చేపడుతున్నారు. కొడవలూరు మండలం మూలకట్ల సంఘంలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ గుడి, దర్గా సంఘం రాములవారి గుడి మరమ్మతులకు ఎమ్మెల్యే…

ఉలవపాడు లో కన్నుల పండుగగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల్ స్వామి వారి కళ్యాణోత్సవం

మన న్యూస్, ఉలవపాడు, మే 14:- ముఖ్య అతిధిగా పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. – కళ్యాణోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం కార్యక్రమంలో బుధవారం…