కావలి కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్
మన న్యూస్, సంగం, మే 14:నెల్లూరు జిల్లా, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి రైతన్నలకు ఎన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. బుధవారం ఆయన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి సంఘం వద్ద కావలి కాలువకు నీటిని విడుదల…