Month: May 2025

కావలి కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్

మన న్యూస్, సంగం, మే 14:నెల్లూరు జిల్లా, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి రైతన్నలకు ఎన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. బుధవారం ఆయన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి సంఘం వద్ద కావలి కాలువకు నీటిని విడుదల…

ఇనమడుగులో మిని ఆటోనగర్ కు భూమి పూజ చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కోవూరు, మే 14:- ఇనుమడుగు మిని ఆటోనగర్ లో మౌళిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తా.. – ఆటోనగర్ లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను. – రోడ్డు విస్తరణలో నిరాశ్రయులైన నిరాశ పడకుండా…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మే 15వ తేదీన 339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం కార్యక్రమం

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 14: *నెల్లూరు రూరల్ లో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర. *నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 41 కోట్ల వ్యయంతో చేపట్టి చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజులలో పూర్తి చేసిన 339…

తుడ నిధులను దుర్వినియోగం చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది… వైసిపి రూరల్ మండలం అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి.

మన న్యూస్,తిరుపతి: తుమ్మలగుంట గ్రామపంచాయతీలో కెవిఎస్ పార్కు నిర్మాణానికి తుడా నిధులను దుర్వినియోగం చేశారని తెలుగుదేశం పార్టీ రూరల్ మండలాధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి…

పండుగకను కూడా వదలని రాజకీయ రంగు , రెండు కోట్ల నిధులకు రాజకీయ అడ్డంకులు, శిలాఫలకాలపై ప్రోటోకాల్ పాటించని వైనం

మన న్యూస్ సాలూరు మే 14:= పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో పైలట్ వాటర్ స్కీము పై కౌన్సిలర్ల రసా బసమున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశం శ్యామలాంబ…

వాల్మీకి సంఘం నూతన కమిటీ ఎన్నిక

మన న్యూస్ నర్వ మండలం: నారాయణపేట జిల్లా నర్వ మండల వాల్మీకి అధ్యక్షులు కావాలి అయ్యన్న, ఆధ్వర్యంలో కల్వల గ్రామ వాల్మీకి నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం నరసింహులుజిల్లా ప్రధాన కార్యదర్శి పసుల నీరజ్…

3.15 యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం

మన న్యూస్ లింగంపెట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, బాణాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నందు 1 కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 3.15 యం.వి.ఏ పిటిఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్…

స్ట్రీట్ కాజ్ గురునానక్ ఇన్స్టిట్యూషన్ అధ్యర్యంలో పిల్లలకు సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం మంచాల.

మన న్యూస్ : మంచాల మండలంలోని జపాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ , జపాల్ లోని పిల్లల కోసం విజయవంతంగా ఒక సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం ను గురునానక్ ఇన్స్టిట్యూషన్ స్ట్రీట్ కాజ్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ప్రాక్టికల్,ఆకర్షణీయమైన బోధనా…

సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లు రికవరి, బాధితులకు అందజేత – జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి ఎస్

చోరీ మొబైల్ ఫోన్లు కొనడం, అమ్మడం నేరం- మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ www.ceir.gov.in వెబ్ పోర్టల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి.- – మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. మన…

మఖ్తల్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చారిత్రాత్మకం- స్థానిక ఎమ్మెల్యే రాకతో ఏడాదిన్నరకే మఖ్తల్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి..- ఎమ్మెల్యే శ్రీహరి మానస పుత్రికల్లో డయాలసిస్ సెంటర్ ఒకటి,

మన న్యూస్ మక్తల్ నియోజకవర్గం: మక్తల్ నియోజవర్గ వాసులకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న డయాలసిస్ సెంటర్ పూర్తిస్థాయి సౌకర్యాలతో అన్ని హంగులతో అందుబాటులోకి వచ్చిందని,ఇక మీదట మక్తల్ నియోజకవర్గం ప్రజలు డయాలసిస్ సేవల కోసం నారాయణపేట & మహబూబ్ నగర్ కు వెళ్లాల్సిన…