Month: May 2025

సమాచార హక్కు చట్టం-2005 అవగాహన సదస్సు—-కమిషనర్ నరసింహారెడ్డి

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: బద్వేలు పట్టణం లోని అబ్బరాతి వీధి సచివాలయం వద్ద రాష్ట్ర సమాచార కమిషనర్ ఆదేశాల మేరకు బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సమాచార హక్కు చట్టం-2005 గురించి ప్రజలకు అవగాహన సదస్సు…

దేవాలయాలు, మజీద్,చర్చి ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి—రూరల్ సీఐ నాగభూషన్, ఎస్సై శ్రీకాంత్

కడప జిల్లా: బద్వేల్: గోపవరం: మన న్యూస్: మే 16: బద్వేల్, గోపవరం మండలాలలో గ్రామ పెద్దలతో గురువారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ నాగభూషణ్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు…

శ్యామలాంబ అమ్మవారి పండుగకు పాలకవర్గం సహకారం కరువు – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు మే 15:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఈనెల 18,19,20 తేదీలలో జరిగే శ్యామలాంబ అమ్మవారి పండుగకు మున్సిపల్ పాలకవర్గం సహకరించడం లేదని మంత్రి సంధ్యారాణి వారి తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతూ వచ్చిందన్నారు.…

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల -నాణ్యతలేని త్రాగునీరు – అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి మిషన్ భగీరథ త్రాగునీరు వల్ల ప్రజలు అనేకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, అధికారుల…

ఉచిత మెగా వైద్య శిబిరంప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ & మిత్రబృందం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 ;-జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణం మెయిన్ రోడ్ లోని అమ్మ భవాని టెంపుల్ ఎదురుగా ఉన్న డైరెక్టర్ వైద్య రామేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు…శ్రీ సన్ లైఫ్ పాలిక్లినిక్ లో కర్నూలు…

ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం…

ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు , అలంపూర్/ఎర్రవల్లి: పొద్దు పొద్దుగాల ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- :-వివరాల్లోకి వెళితే…

కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు…

గొల్లప్రోలులో ఘనంగా కాటన్ జయంతి

గొల్లప్రోలు మే 15 మన న్యూస్ :- అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతిని గురువారం గొల్లప్రోలులో స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ నగర్ లోని స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో కాటన్ చిత్రపటానికి స్వచ్ఛ…

వివాహ మహోత్సవానికి హాజరై నూతన నవవధువులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

శ్రీరంగరాజపురం, మన న్యూస్ , మే 15: శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్సీపీ అభిమాని వివాహ మహోత్సవానికి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ, “జీవితాంతం సుఖసంతోషాలతో, కష్టసుఖాల్లో ఒకరికి…

మొన్న ప్రకటించిన CBSE ఫలితాల్లో మంగళ్ విద్యాలయం ప్రభంజనం

Mana News :- 13వ తేదీన ప్రకటించిన CBSE ఫలితాల్లో, మంగళ్ విద్యాలయ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి పాఠశాల కీర్తిని పెంచారు.ముందుగా 12తరగతి ఫలితాలలో MPC లో T. చందన 500 మార్కులకు 456 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.…