టిడిపి కార్యకర్త నాధముని నీ పరామర్శ ఎంపి ,దగ్గుమళ్ళ ప్రసాదరావు
మన న్యూస్,ఎస్ఆర్ పురం:-వెన్నెముక సమస్య అనారోగ్యంతో బాధపడుతున్న టిడిపి కార్యకర్త ను మంగళవారం సమాచారం అందుకున్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు వెన్నుపూస సమస్యతో బాధపడుతూ… ఇటీవలే కోలుకున్న బాధితుడ్ని పరామర్శించారు. వివరాలు ఇలా… చిత్తూరు జిల్లా గంగాధర…