గొర్రెల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న కాపరులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి

మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 8:=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో మర్రి పిల్లి, మామిడిపల్లి, లో గొర్రెలకు మేకల పెంపకం దారులు సంఘం నాయకులు. కోరాడ కాశయ్య. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చెరువుగట్లు జీవాలను మేపుకోవడానికి అనుమతి కల్పించాలని అడవుల్లో జీవాలు మేపుకోవడానికి పాత తోవలు ఇవ్వాలని 559. మరియు 10 16 జీవోలు ప్రకారం జీవాలకు నిలుపుకోవడానికి స్థలాలు కొండలకు తోవలు కల్పించి ప్రభుత్వం గొర్రెల కాపర్లు వృత్తిని అభివృద్ధి బాటలో నడిపించాలని అన్నారు ప్రతి సంవత్సరం ఈ గొర్రెల పెంపకం వృత్తి వలన రాష్ట్ర ప్రభుత్వానికి 1600 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్న వారి అభివృద్ధి కోసం కృషి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. ప్రధానంగా చెరువుగట్టుల్లో మొక్కలు వేయడం కొంతమంది ఆక్రమించుకోవడం వలన జీవాలు నిలుపుకోవడానికి త్రాగడానికి నీటికి ఇబ్బందులు గురవుతున్నారని దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి గొర్రెల పెంపకం వృత్తి అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. జవాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని. పేద గొర్రెల మేకల పెంపకం దారులకు నిజమైనటువంటి వృత్తిదారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ