కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో మంగళవారం నలుగురికీ కళ్యాణ లక్ష్మి చెక్కులనుకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. ప్రతి నిరుపేద…