Month: April 2025

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో మంగళవారం నలుగురికీ కళ్యాణ లక్ష్మి చెక్కులనుకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. ప్రతి నిరుపేద…

ఎన్టీఆర్ భరోసా పించన్ పంపిణీలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య…..

మన న్యూస్ అనకాపల్లి జిల్లా (అపురూప్): అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి తన స్వగ్రామంలో ఈ రోజు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య పంపిణీ చేశారు రత్యేకంగా ఈ రోజు కొత్త జీవో ప్రకారం…