60-40 పంచుకుంటారన్న ఆరోపణలు” – కార్యకర్తల్లో మరింత అసంతృప్తి
ఉరవకొండ, మన ధ్యాస:రాజకీయ పార్టీల్లో కార్యకర్తల అసంతృప్తికి కొత్త కారణాలు చేరుతున్నాయి. ముఖ్యంగా “60-40” శాతం లాభాల పంచకం జరుగుతోందన్న ఆరోపణలు కిందిస్థాయి కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పైస్థాయి నాయకులు కాంట్రాక్టులు, ఆర్థిక లావాదేవీల్లో భాగస్వామ్యం చేసుకుంటున్నారనే భావన…