ఉద్యోగ విరమణ సన్మాన సభ కార్యక్రమం

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డిపో గ్యారేజీ ఆవరణలో కండక్టర్ ఎస్ వి ఎస్ ఎన్ రాజు ఉద్యోగ విరమణ సన్మాన సభా కార్యక్రమమును శనివారం ఎంప్లాయిస్ యూనియన్ డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ బివి రావు…

విజయ హాస్పిటల్ గొప్ప ప్రారంభోత్సవం

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:పట్టణంలో ప్రముఖ వైద్యులు సఖిరెడ్డి విజయబాబు నూతనంగా అత్యాధునిక పరికరాలతో విజయ హాస్పిటల్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు,జగ్గంపేట ఎమ్మెల్యే…

మినర్వా విద్యా సంస్థల ఎన్సిసి విద్యార్థులచే ఎయిడ్స్ అవగాహన ర్యాలీ

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మినర్వా కళాశాల జూనియర్ మరియు సీనియర్ విభాగ ఎన్సిసి విద్యార్థులు, సామాజిక సేవ మరియు సమాజాభివృద్ధిలో భాగంగా డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేని పురస్కరించుకుని ప్రత్తిపాడు గ్రామ పురవీధుల్లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీని…

మానవత్వం చాటుకున్న ముదునూరి మురళీ కృష్ణంరాజు

మానవత్వం చాటుకున్న ముదునూరి మురళీ కృష్ణంరాజు (మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు : సాయం అంటే ఆమడ దూరం పోయే రోజులివి, ఎదుట వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడడం ఖచ్చితంగా గొప్ప విషయమే.నిరుపేదల కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ…

ముదునూరి ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు వనభోజనం

త్వరలో మురళీకృష్ణంరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు (మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు: కార్తీక మాసంలో కులాల వారీగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం చూస్తున్నాం.కానీ దానికి భిన్నంగా ప్రత్తిపాడు వైసిపి నేత మురళీ కృష్ణంరాజు మానసిక దివ్యాంగులకు, దివ్యాంగులకు వనభోజనాలు ఏర్పాటు…

గౌరీ సాంబశివులను దర్శించుకుని, సారీ అందించిన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: నగర పంచాయతీ 9వ వార్డులో నెయ్యిలి పేటలో నిర్వహిస్తున్న గౌరీ సాంబశివుల ఉత్సవంలో భాగంగా గురువారం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకుని అమ్మవారికి సారి అందజేశారు. అనంతరం కమిటీ…

డొక్కా సీతమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో బాధ్యత కుటుంబానికి ఆర్థిక సహాయం*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిగ్రామానికి చెందిన శెలపరెడి రాజు బాబు కుటుంబ సభ్యులకు డొక్కా సీతమ్మ వారి సేవా సమితి సభ్యులు తమ సేవా సంస్థ ద్వారా గురువారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. శెలపరెడి రాజుబాబు హైదరాబాదులో…

భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా ఈ నెల లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున మండలంలోని పేరవరం, భద్రవరం, లింగంపర్తి గ్రామాలను సందర్శించిన మండల వ్యవసాయ అధికారి బి జ్యోతి. ప్రస్తుతం కోత కోసి…

బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో ముద్రగడని కలిసిన ఏలేశ్వరం వైసీపీ శ్రేణులు*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్,నియోజవర్గ వైసీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్ బాబు ఆధ్వర్యంలో సుమారు 150 మంది ఏలేశ్వరం మండలానికి చెందిన సర్పంచులు,మాజీ సర్పంచులు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సొసైటీ డైరెక్టర్లతో పాటు పలువురు నాయకులు…

ఫ్యాక్టరీ తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో మోకాళ్లపై ధర్నా

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం ఈ నెల 16న అర్ధాంతరంగా నిలిపివేసిన జీడిపిక్కలు ఫ్యాక్టరీ తెరిపించాలని మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై కూర్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రతిపాడు మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు…

You Missed Mana News updates

తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మద్యం పాలసీ విధానాలపై జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకు వచ్చిన విప్లవత్మాక మార్పులపై…… చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాల మీద ధ్వజమెత్తిన…..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
కాశ్మీర్లో ఉగ్రవాదులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికాయానికి శ్రద్ధాంజలి కట్టించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రులు
పహల్గాంలో ఉగ్ర దాడిని నిరసిస్తూ ఉదయగిరిలో జనసేన నాయకులు మౌన దీక్ష….!
డాక్టర్ గవరసాన సేవలు చిరస్మరణీయంబ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జోనల్ మేనేజర్ శేషగిరిరావు
ఇంటర్ జిల్లా మొదటి ర్యాంకు విద్యార్థినికి సన్మానం