ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కార్యవర్గం తీర్మానించింది. శనివారం జిల్లా కార్యాలయంలో ఏపీడబ్ల్యుజేఎఫ్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. జర్నలిస్టుల సమస్యలపై రాజి లేని పోరాటం నిర్వహిస్తున్న యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 5వ తేదీ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ వేడుకలు నిర్వహించే దిశగా సమావేశం చర్చించింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలకు యూనియన్ శ్రీకారం చుట్టింది. యూనియన్ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. సమావేశానంతరం చిత్తూరు జిల్లా ఉపాధి హామీ పథకం అంబుడ్స్ మెన్ గా నియమితులైన ఏపీడబ్ల్యూజేఎఫ్ పూర్వ కన్వీనర్ కడియాల వరదరాజులకు జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్ హాజరయ్యారు కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు గంగాధరం ఏపీ బీజేఏ అధ్యక్ష కార్యదర్శులు జయచంద్ర చిన్న, కోశాధికారి కృపానందరెడ్డి, ప్రచార కార్యదర్శి దినేష్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి యాదవేందర్ రెడ్డి, సీనియర్ యూనియన్ నాయకులు మురళి, మురళీకృష్ణ, కుబేoద్రన్, సురేందర్ రెడ్డి, బాలసుబ్రమణ్యం విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర