గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి..
వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. శంఖవరం మండలం మండపం గ్రామంలో గిరిబాబు పర్యటించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి,…