Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో ఎన్సిసి క్యాడేట్ల ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్రీయ ఏ కతా దివస్

మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 31:10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు కమాండింగ్ ఆఫీసర్ గణేష్ గొదంగవే ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నెల్లూరు మరియు కెఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై…

నెల్లూరులో జోష్ రియల్ ఎస్టేట్ సంస్థ నూతన లేఔట్ బ్రోచర్ విడుదల

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 31: :నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న జోష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఆఫీసు నందు శుక్రవారం నూతన లేఅవుట్ బ్రోచర్ని విడుదల చేశారు. ద్వారకామై 2 అనే పేరుతో కొడవలూరు మండలం చంద్రశేఖరపురం…

నవంబర్ 4 ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ lTA ఇండియా ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రోగ్రామ్ ప్రారంభం

మన ధ్యాస ,విజయవాడ, అక్టోబర్ 31: ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ (ITA) ఇండియా ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది, ఇది క్లీన్ ఇండస్ట్రియల్ వృద్ధిని వేగవంతం చేయడానికి జాతీయ వాటాదారులను సమావేశపరుస్తుంది. భారీ-ఉద్గార పరిశ్రమ రంగాల డీకార్బనైజేషన్‌ను వేగవంతం చేయడానికి COP28లో…

అష్టలక్ష్మి దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు

సరూర్ నగర్. మన ధ్యాస :- శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ఆర్కే పురం డివిజన్ వాసవికాలనీ కొత్తపేటలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి సాన్నిధ్యం అష్టలక్ష్మి దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక…

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని తుఫాన్ బిల్డింగ్ మరియు టిపి నగర్ అప్పాపురం సంగం ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం…

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రిగలో గజరాజులు దాడి

చంద్రగిరి,అక్టోబర్ 27 మన ధ్యాస: చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రికలో నాగ పట్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో తిరుగుతున్న ఏనుగుల గుంపు మరొకసారి భయాందోళన సృష్టించిందిఆదివారం రాత్రి భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగ,పంట పొలాల్లోకి చేరిన గజరాజులు వరి, అరటి,పంటలతో పాటు టేకుచెట్లను…