“జ్ఞాన సరస్వతి గురుకుల కోచింగ్ సెంటర్” లో విద్యార్థుల చేత వెట్టిచాకిరీ పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 20 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న “పిల్లిగుండ్ల కాలనీ” ప్రాంతంలో “జ్ఞాన సరస్వతి గురుకుల కోచింగ్ సెంటర్” యొక్క అధ్యాపకులు విశ్వేశ్వర గౌడ్ అనే వ్యక్తి విద్యా హక్కు…
మిధున రెడ్డి అరెస్టుకు నిరసనగా జడ్పిటిసి ఆందోళన
గూడూరు, మన న్యూస్ :- వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు రాజంపేట ఎంపీ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం 4:00 గంటలకి జగనన్న సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి…
విద్యార్థిని ఉన్నత చదువుల కోసం 50 వేల ఆర్థిక సాయం
గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలం చేడిమాల గ్రామానికి చెందిన బండి వరలక్ష్మి అనే పేద విద్యార్థిని పై చదువుల నిమిత్తం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాజనేని శ్రీనివాసులు నాయుడు,కో పౌండర్ శ్రీమతి శిరీషమ్మ దాతృత్వంతో 50వేల…
నా రాజకీయ ప్రస్థానం టిడిపి తోనే ప్రారంభం – గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి
గూడూరు, మన న్యూస్ :- నా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలోనే మొదలయ్యిందని , వైసీపీ లో ఉన్న వారి వ్యాపారాలను ఇబ్బంది పెట్టే సంస్కృతి నాకు లేదని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు . తిరుపతి జిల్లా గూడూరు…
జి.ఓ.36 ప్రకారం వేతనాలు పెంచాలి… 8 వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె
గూడూరు, మన న్యూస్ :- జి.ఓ.నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 17 రోజులు సమ్మె కాలపు ఒప్పందాలకు జి.ఓ.లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపుమేరకు ఎ.పి.…
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణి.
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కుడుముల వెంకటనారాయణ దాతృత్వం లో భారత్ పెట్రోల్ బంకు నందు దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు నారాయణ గారి ద్వారా పంపిణి చేయడమైనది.. జే.వి.వి. ఉపాధ్యక్షులు చెంచునారాయణ…
ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయం – ఎస్వీ సుబ్రహ్మణ్యం రెడ్డి
గూడూరు, మన న్యూస్ :- ప్రజా నాయకుడు, సౌమ్యుడు వివాదరహితుడు, పెద్దలు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని తనకి ఎలాంటి సంబంధం లేని మద్యం కేసులు అక్రమంగా ఇరికించి అరెస్ట్ చెయ్యడం చాలా దారుణమని, బాధాకరం అని దీనిని…
ఉచిత వైద్య శిబిరం – పేద ప్రజల కంటికి పెద్ద వరం
గూడూరు, మన న్యూస్ :- నాయుడుపేటలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన**పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత…
జాతీయ విద్యా విధానంతో ఉన్నత విద్య నిర్వీర్యం
–ఐసా నేతల మండిపాటుఉరవకొండ మన న్యూస్: జాతీయ విద్యా విధానంతో ఉన్నత విద్య నిర్వీర్యమైపోయిందని పైసా నేతలు ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన సదస్సులో వారు పాల్గొని దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేమన,…
నిజాయితీగా సేవలు అందిస్తే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.
బదిలీ ఉద్యోగులకు ఘన సన్మానం.ఉరవకొండ మన న్యూస్: క్షేత్రస్థాయిలో నిజాయితీగా పార్టీల కతీతంగా వర్గాలకు అతీతంగా ప్రభుత్వ నియమాలను అనుసరించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు అందేలాగా కృషి చేస్తే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా గుర్తుండిపోతారని అలాంటి సేవలు చేయడంలోనే ఎంతో…