Category: ఆంధ్రప్రదేశ్

టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కిట్‌ల పంపిణీ

తవణంపల్లి అక్టోబర్ 10 మన ద్యాస తవణంపల్లి ప్రాధమిక పాఠశాల లో అలింకో వారి సహకారంతో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, గాలి…

నేడు సర్వేపల్లి కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక

మన దేశ ,వెంకటాచలం ,అక్టోబర్ 9: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లిలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ఫ్యాక్టరీని శుక్రవారం సాయంత్రం ప్రారంభించడంతో పాటు నందగోకులం స్కూల్, గోశాలను సందర్శించనున్న సీఎం.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్…

పేదల అవసరాలు గుర్తించే పాలకుడు చంద్రబాబు నాయుడు…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస ,కొడవలూరు ,అక్టోబర్ 9 :యల్లాయపాళెం గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవం. * 15 నెలల వ్యవధిలో యల్లాయపాళెం పంచాయతీలో 1 కోటి 50 లక్షల అభివృద్ధి పనులు :పలెటూళ్ళల్లో పట్టణ స్థాయి మౌళిక వసతులు కల్పించి గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా…

నూతన పంచాయతీ కార్యదర్శి నీ మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండలం, ములగుంటపాడు గ్రామపంచాయతీ కార్యదర్శిగా గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిసిన సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మూలుగుంటపాడు గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో నడిపించి, ఎల్లప్పుడూ ప్రజలుకు అందుబాటులో…

జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు ఇంటింటికి చేర్చాలి ………..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస,కొడవలూరు , అక్టోబర్ 9: నార్త్ రాజుపాలెంలో జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి:పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజారంజక…

జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు ఇంటింటికి చేర్చాలి ………..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస ,కొడవలూరు, అక్టోబర్ 9: *నార్త్ రాజుపాళెంలో జి ఎస్ టి 2.0 ప్రయోజనాలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో…

వీరాంజనేయ స్వామి హుండీ ఆదాయం రూ.17.35 లక్షలు

తవణంపల్లి అక్టోబర్ 9 మన ద్యాస తవణంపల్లి మండలంలోని అరగొండ లోని అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హుండీ కానుకలను గురువారం లెక్కించగా 122 రోజులకు రూ.17, 35,350 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో మునిశేఖర్ తెలిపారు. నగదు తో…

జిల్లా సైన్స్ ఎక్స్ పో లో ప్రతిభ చాటిన విద్యార్థులకు గీతం యాజమాన్యం అభినందన

*బట్టీ చదువులు కాదు పరిశోధనాత్మక విద్య అవసరం.**గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు.* మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-బట్టీ చదువులు కాకుండా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను శాస్త్ర వేత్తలుగా తీర్చి దిద్దేందుకు పాఠశాల…

జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీలలో స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థుల విజయకేతం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయిలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC–SHAR), ISRO ఆధ్వర్యంలో World Space Week సందర్భంగా అక్టోబర్ 8న నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో సింగరాయకొండలోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు…

సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం, క్రైస్తవుల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని శంఖవరం మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దడాల యాకోబు కొనియాడారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం…