Category: ఆంధ్రప్రదేశ్

శ్మశానవాటికను కాపాడండి అంతు కమిషనర్,ఎమ్మార్వోకు వినతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణం డిగ్రీ కళాశాల వెనుక సాయిబాబా మెట్ట దిగువ గల స్మశాన భూమిని కొందరు ఆక్రమణలకు పల్పడుతున్నారని ఏలేశ్వరం పట్టణ వార్డు కౌన్సిలర్సబ్యులు ఎండగుడి నాగబాబు కమిషనర్, మండల తహసీల్దార్ కు పిర్యాదు చేసారు,ఏలేరు…

రీడ్స్ ఆధ్వర్యంలో ఫైడ్ చెస్ ఇన్ ఎడ్యుకేషన్, చెన్నైలో జరిగిన సెమినార్

చిత్తూరు ఫిబ్రవరి 2 మన ద్యాస రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో, ఫైడ్ (వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ పాఠశాలలకు అందించే దిశగా ప్రస్తుతం ప్రణాళికలు మరియు చర్చలు రూపుదిద్దుకునే దిశలో కొనసాగుతున్నాయి. ఈ…

మామిడి రైతుల సమస్యలు పరిష్కారానికై కలెక్టర్ కు వినతి.

చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి2 2025లో మామిడి రైతులు అన్ని విధాలా నష్టపోయారు ఈ సీజన్లో నైనా మామిడి రైతులని ఆదుకోవాలి(ఎం ఎఫ్ ఏ ) మామిడి రైతుల సంఘం వినతి. ఈరోజు మామిడి రైతు సంఘం అధ్యక్షులు సి.మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన…

ముఖ్యమంత్రిని కలిసిన పూతలపట్టు జనసేన నాయకులు ఎం.మహేష్ స్వేరో

పూతలపట్టు ఫిబ్రవరి 01 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా,కుప్పం విచ్చేసిన ముఖ్యమంత్రి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం జనసేన నాయకులు.…

ఘనంగా నెల్లూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా మేకపాటి శాంతకుమారి ప్రమాణ స్వీకార మహోత్సవం

మన ధ్యాస,నెల్లూరు, ఫిబ్రవరి 1 :నెల్లూరు నగరంలోని సీపీఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం 11 గంటలకు మేకపాటి శాంతి కుమారి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం రాష్ట్ర…

చెరువు ముందర ఊరు లో ఘనంగా పౌర్ణమి వేడుకలు

చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి1. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు గ్రామం లో స్వయంభుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురగయ్య మాట్లాడుతూ…

వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన – పళ్లంరాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎం ఎం పల్లం రాజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అందరి అప్యాయతను చూరగొన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల స్వర్గస్తులైన సంగతి మనందరికీ విదితమే. ఎం ఎం పళ్లంరాజు…

శ్రీవారి లడ్డుపై కూటమి నేతలు చేస్తున్న విష ప్రచారం ఇకనైనా ఆపాలి-ముద్రగడ గిరిబాబు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రత్తిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో కలిసి తిరుమల లడ్డుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం…

వైసిపి మాజీ మంత్రులపై జరుగుతున్న దాడులపై మండిపడ్డ – మాజీమంత్రి ముద్రగడ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రులపై దాడులు జరగడాన్ని సీనియర్ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం…

ఏలేశ్వరం లో ఘనంగా మహాత్మ గాంధీ 78 వ వర్థంతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ 78 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్ స్వీట్ షాప్ రామ్ లాల్ ఆర్థిక సహాయంతో స్థానిక ఎంఈఓ ఆఫీస్ వద్దగల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి…