ఆనంద ఉత్సవాలతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.పాఠశాలకు చెందిన 2007–08 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒక్కచోట కలుసుకున్నారు.తమ చిన్ననాటి మిత్రులతోకలిసిజ్ఞాపకాలనునెమరేసుకున్నారు.రోజంతా ఉల్లాసంగా ఆనందంగా గడిపారు.అనంతరం…