Category: Uncategorized

ఆనంద ఉత్సవాలతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.పాఠశాలకు చెందిన 2007–08 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒక్కచోట కలుసుకున్నారు.తమ చిన్ననాటి మిత్రులతోకలిసిజ్ఞాపకాలనునెమరేసుకున్నారు.రోజంతా ఉల్లాసంగా ఆనందంగా గడిపారు.అనంతరం…

తెలుగుదేశం వైపు వైసీపీ నేతల చూపు……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, సర్వేపల్లి ,మే 10:*ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం. *ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో వైసీపీ కంచుకోట బద్దలు.*పిరికిపంద కాకాణి నాయకత్వంలో పనిచేయలేమని వైసీపీని వీడిన కీలక నాయకులు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం…

ప్రచార ఆర్భాటాలు తప్ప మంత్రి నారాయణ నెల్లూరు నగరానికి చేస్తున్నది ఏమీ లేదు ,వాస్తవ వివరాలతో ధ్వజమెత్తిన……జిల్లా యువజన అధ్యక్షులు & కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున

మన న్యూస్ ,నెల్లూరు ,మే 10: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గం కార్యాలయంలో శనివారం సాయంత్రం వైసీపీ జిల్లా యువజన అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ………… మంత్రి నారాయణకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందన్నారు.…

ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఅన్నదాన కార్యక్రమం.

మన న్యూస్, గూడూరు, మే 9:– తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మే 9 తేదిన శుక్రవారం కృప సేవా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన…

గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేద్దాం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు/విజయవాడ, మే 6:- సామజికంగా వెనుకబడ్డ యానాదులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరవేయడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విజయవాడలోని వెన్నెలకంటి రాఘవయ్య కాన్ఫరెన్స్ హాలులో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ…

సింగరాయకొండలో సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టును నేడు ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తర్లాడ రాజశేఖర్ రావు హాజరై…

సి ఎస్ ఐ చర్చ్ అభివృద్ధికి సహకరిస్తా జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

కుటుంబ ఆత్మీయత ఆరాధన లో పాల్గొన్న ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే మన న్యూస్, ఎస్ఆర్ పురం:- సి ఎస్ ఐ చర్చ్ అభివృద్ధికి సహకరిస్తా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు శనివారం ఎస్ఆర్ పురం…

ప్రజలు మనసులు గెలుచుకుంటున్న జ్యూస్ సెంటర్

మన న్యూస్ (పలాస) ; పలాస మండలం కేంద్రంలోని కాశీబుగ్గ బస్ స్టాండ్ దగ్గర బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా జ్యూస్ ట్విస్ట్ అనే పేరుతో కేవలం 19 రూపాయలకే అన్ని రకాల పండ్లు జ్యూస్ లను ఇస్తూ ప్రజలు మనసులను గెలుచుకుంటున్నారు.…

వెలుగులు వచ్చేశాయి

మన న్యూస్, నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో గల బొగ్గు గుడిసె చౌరస్తాలో ఐమాక్స్ లైట్లు వెలగడం లేదని మన న్యూస్ దినపత్రికలో కథనం ప్రచురించడం జరిగింది.కథనానికి గ్రామపంచాయతీ అధికారులు స్పందించి ఐమాక్స్ లైట్లు మరమ్మతులు…

పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్):ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి చాలా మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించారు.చదువుకునే రోజుల్లో 10వ తరగతి చాలా ముఖ్యమైనది. అందుకే విద్యార్థులు విద్యాసంవత్సరం మెుదటి నుంచే సన్నద్ధం…