Category: ఆంధ్రప్రదేశ్

చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి పనితీరు అద్భుతం.ఎం మహేష్ స్వేరో,జనసేన నాయకులు,

చిత్తూరు సెప్టెంబర్ 20 మన ద్యాస చిత్తూరు జిల్లా..చిత్తూరు గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక మెజారిటీతో ఘనవిజయం సాధించి,అనతికాలంలోనే చిత్తూరు కీర్తిని పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా,పార్లమెంటుకు నిత్యవిద్యార్తిలా క్రమశిక్షణగా హాజరుకావడం,నిరంతరం…

తిరుమలలో అన్నదానంకు 10లక్షల విరాళంశ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఈశ్వర్ నాయుడు దంపతులు

బంగారుపాళ్యం సెప్టెంబర్ 20 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లికి చెందిన శ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఈశ్వర్ నాయుడు దంపతులు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన…

జాతీయస్థా యి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికైన సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి.సుప్రియ మరియు ఎం.నిహారిక అనే విద్యార్థినులు జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13,14 తేదీలలో విశాఖపట్నంలోనీ ఆరిలోవాలో జరిగిన సబ్…

కుటుంబ ఆరోగ్యం అభివృద్ధికి సోపానంపరిశుభ్రత పాటిద్దాం పరిసరాలు కాపాడుకుందాం

స్వచ్ఛ నారి ససక్త పరివార్ కి ప్రజలు సహకరించాలి గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య పిలుపు మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామాలలో ప్రత్యేకంగా కుటుంబ ఆరోగ్యం అభివృద్ధికి సోపానం అని ప్రతి మహిళా గుర్తుంచుకుని నిత్య…

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరిక

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- విచ్చలవిడిగా జరుగుచున్న మద్యం ప్రియుల చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఆప్రాంతాల వాతావరణాన్ని కలుషితం చేస్తే కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరించారు. ప్రభుత్వం వేలం ద్వారా అనుమతి పోందిన…

మానవ మనుగడకు మొక్కలే జీవనాధారం : డా.సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు వృక్ష శాస్త్ర విభాగ మరియు ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.ప్రయాగ మూర్తి ప్రగడ ఆద్వర్యంలో సాసా( స్వచ్చ ఆంధ్ర-స్వర్ణాంధ్ర) కార్యక్రమంలో భాగంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు…

అఖిల పక్ష నాయకులకి ప్రెస్ మీట్ ద్వారా విన్నపం

అనంతపురం, మన ధ్యాస:ఈ ప్రెస్‌మీట్‌ని నిర్వహించడం చాలా మంచి ఆలోచన. ఇందులో మనం ఆంధ్ర హైకోర్టు గురించి కాకుండా, రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించడం అవసరం. వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజెక్టులపై ప్రత్యేక…

మాట నిలబెట్టుకో ముఖ్యమంత్రి: కర్నూలులో హైకోర్టు కోసం పోస్టుకార్డు ఉద్యమం

మన ధ్యాస కర్నూల్ :కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం న్యాయవాదులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అలాగే రాష్ట్ర అసెంబ్లీకి వేల సంఖ్యలో…

డి ఎఫ్ ఎస్ క్యాంపు లతో గ్రామాల్లో ఆర్థిక చైతన్యం…

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శంఖవరం/డి.పోలవరం మన ధ్యాస ప్రతినిధి:- బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే లక్ష్యంతో డి ఎఫ్ ఎస్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డి పోలవరం బ్రాంచ్ మేనేజర్ ఈశ్వరరావు…

ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీలు కలిగి ఉండాలి…

ఏ పి జి బి మేనేజర్ ఆనందరావు… శంఖవరం/కిర్లంపూడి మన ధ్యాస ప్రతినిధి: బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి వ్యక్తి బీమా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీజీబీ బ్రాంచ్ మేనేజర్ ఆనందరావు తెలిపారు. మండలంలోని కృష్ణవరం గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…