Category: ఆంధ్రప్రదేశ్

పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దారు ముద్రగడ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: రాష్ట్రంలో వైకాపా పార్టీకి పూర్వం వైభవం తీసుకొద్దామని వైసిపి పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పార్టీ నేత శిడగం వెంకటేశ్వరరావు నివాసంలో ముద్రగడ గిరిబాబు నగర…

మాజీమంత్రి కన్నబాబుని కలిసిన ముదునూరి

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు:వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన మాజీమంత్రి కురసాల కన్నబాబును ఎంఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ వైసిపి నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు శుక్రవారం కన్నబాబు నివాసంలో కన్నబాబును కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా…

పలువురు బాధితులకు మురళి రాజు పరామర్శ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడ: ప్రతిపాడు నియోజకవర్గం, శరభవరం గ్రామానికి చెందిన రామిశెట్టి రాజు కుమారుడు కృష్ణ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ కు వెళ్లి వారిని పలకరించి, ఆరోగ్య వివరాలు అడిగి…

ఎస్.సి.కార్పొరేషన్ రుణాలు సులభతరం చెయ్యండి -జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యులు వాలముని

మనన్యూస్,తిరుపతి:సి.కార్పొరేషన్ రుణాలకు ఎలాంటి గ్యారంటీ మరియు భద్రత లేకుండా బ్యాంకర్ కు లబ్ధిదారుడు మధ్య ఎటువంటి మధ్యవర్తులు లేకుండా రుణాలు మంజూరు చేసెలా సులభతరం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కు,తిరపతి జిల్లా ఎస్సీ.ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యుడు పునభాకం వాలముని…

24,25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె..అన్ని బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి వారానికి ఐదు రోజులు పని దినాలు ఉండేలా చూడాలిటిబిఇసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్

మనన్యూస్,తిరుపతి:అన్ని జాతీయ బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,బ్యాంకుల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నేర్చుకొని పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జే ధన్వంత కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం యునైటెడ్ ఫోరం…

నిల్వ మాంసం విక్రయాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి

మనన్యూస్,గొల్లప్రోలు:నిల్వమాంసం,చనిపోయిన కోళ్ల మాంసం వ్యాపారులు యదేచ్చగా విక్రయాలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ సోకి వేలాది కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో…

శ్రీవారి భక్తుల సేవలో తరిస్తున్న నాయి బ్రాహ్మణులు

టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్.. వంకిపురం పవన్ ను తమ కులం నుండి ఎప్పుడో వెలివేశాం.నాయి బ్రాహ్మణ కుల సంఘ నేతలు… మనన్యూస్,తిరుపతి:దేవస్థానానికి వచ్చే భక్తుల…

మెడిక‌ల్ హ‌బ్ గా తిరుప‌తిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃమెడిక‌ల్ హ‌బ్ గా తిరుప‌తిని తీర్చిదిద్దేంకు ఎన్డీఏ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మెరుగైన చికిత్స పేద‌ల‌కు అందించేందుకు ఆధునాత‌న వైద్య ప‌రిక‌రాల‌ను దాత‌లు అందించేందుకు ముందుకు రావాల‌ని ఆయ‌న కోరారు.గురువారం ఉద‌యం రుయా ఆస్ప‌త్రిలోని…

మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా. ఆర్ సి మునికృష్ణ ప్రమాణ స్వీకారం….

మనన్యూస్,తిరుపతి:మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా.ఆర్ సి మునికృష్ణ ప్రమాణ స్వీకారం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి.షేక్ మహబూబ్ బాషా పాల్గొని ఆర్సి ముని కృష్ణ కు శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డా.పెదపూడి విజయకుమార్ జిల్లా పర్యటనను విజయవంతం చేయండి.ఎం మహేష్ స్వేరో

ఐరాల ఫిబ్రవరి 19 మన న్యూస్ ప్రముఖ అంబేడ్కరిస్ట్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశిష్ట సేవలందించిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తర్వాత డా.పెదపూడి విజయకుమార్ మొట్టమొదటి సారి…