Category: ఆంధ్రప్రదేశ్

బుంగబావి పార్కు అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

మన న్యూస్ సింగరాయకొండ:- బుంగబావి పార్కు సమీపంలో వెలిసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామి వారికి పూల మాలలు అలంకరించి, ఆకు పూజలు నిర్వహించారు.…

పాకల గ్రామ మాజీ సర్పంచి గొళ్లమూడి సుందర్రామిరెడ్డి గారికి ప్రముఖుల నివాళి

మన న్యూస్ సింగరాయకొండ:- పాకల గ్రామ మాజీ సర్పంచి గొళ్లమూడి సుందర్రామిరెడ్డి గారు ఈరోజు ఉదయం మరణించారు. ఆయన భౌతిక కాయానికి మాజీ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర…

పాకల గ్రామాల్లో వేట నిషేధంపై పోలీసుల సూచనలు, భద్రతపై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- పాకల క్రాంతి నగర్, శాంతి నగర్ గ్రామాలలో మెరైన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కాపులు, ప్రజలతో సమావేశమై వేట నిషేధ సమయంలో వేటకు వెళ్లకూడదని, ఇది మత్స్య సంపద పెరుగుదలకు దోహదపడుతుందని వివరించారు.అదేవిధంగా, సముద్ర…

ఘనంగా సింధూ రాజపురంలో హనుమాన్ జయంతి వేడుకలు

భక్తితో కొలిస్తే కొంగుబంగారం వరాలు ఇచ్చే దేవుడు హనుమాన్ ఎస్ఆర్ పురం, మన న్యూస్: భక్తితో కొలిస్తే కొంగుబంగారం ఇచ్చే వరాల దేవుడు హనుమాన్ అని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ బాలాజీ నాయుడు అన్నారు గురువారం హనుమాన్ జయంతి…

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ

జనసేన నాయకులు అచ్చే వీరబాబు,అచ్చే గోవింద్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం లో జనసేన నాయకులు అచ్చే వీరబాబు,అచ్చే గోవింద్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం…

ఎర్రవరం లో ఘనంగా హనుమంత్ జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్రవరం లో ప్రసన్నాంజనేయ స్వామిఆలయం, గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ విగ్రహానికి అభిషేకాలు, పూజా…

లింగంపర్తి లో డ్వాక్రా సంఘాల మహిళలకు అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో సత్రం పంపు క్రిష్ణాలయం వీధిలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఏపీఎం సరస్వతి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ అవగాహన సదస్సుకు డి ఆర్ డి…

కార్యకర్తల సంక్షేమమే మా ధ్యేయం: మినీ మహానాడులో పుతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ప్రతినిధి (పుతలపట్టు నియోజకవర్గం)మే-22 ప్రతి కార్యకర్త మీసం తిప్పి బ్రతికేలా పని చేస్తానని, పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి ఏ త్యాగానికైనా తాను సిద్దమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. గురువారం పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, కాణిపాకం క్రాస్…

జేమ్స్ ను అపహరించిన వ్యక్తిని అరెస్టు చేయాలి..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఆదిమ సమాజంలో ఉన్నామా? ఆధునిక సమాజంలో ఉన్నామా? దళితులను కొట్టి మూత్రం త్రాగిస్తారా? ఇలాంటి సంఘటనలను చూస్తూ ఊరుకోమంటరా? అంటూ ప్రత్తిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గునపర్తి అపురూప్ మండిపడ్డారు. బుధవారం…

అన్నవరంలో కొత్త రైల్వే స్టేషన్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను త్వరలో చేపడతామని ఛైర్మన్, విజయవాడ రైల్వే డి‌విజనల్ మేనేజర్ నరేంద్ర ఆనంద్ పాటిల్ వెల్లడించినట్టు విజయవాడ రైల్వే వినియోగదారుల…