Category: ఆంధ్రప్రదేశ్

గిరిజనులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వము పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ పాచిపెంట మే 23:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

వైసీపీకి 2029లో అంత్యక్రియలే: సోమిరెడ్డి

Mana News, నెల్లూరు: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పాలన రాష్ట్రాన్ని సర్వనాశన దిశగా నడిపిందని, 2029 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అంతిమ వీడ్కోలు పలకనున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.…

ప్రతి రైతు ప్రకృతి సాగు చేపట్టాలి -వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్, పాచిపెంట మే 23:– పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు తమకున్న వ్యవసాయ సాగు భూమిలో కనీసం 15% అయినా సరే పూర్తి స్థాయిలో ప్రకృతి సాగు చేపట్టాలని మిగతా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంతో రసాయన వ్యవసాయాన్ని…

మాజీ ఎమ్మెల్సీ ని కలిసిన నవీన్, భువన్ కుమార్ రెడ్డి లు

మన న్యూస్, తిరుపతి, మే 23:– తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ని శుక్రవారం తిరుపతిలో బిజెపి నేత పి నవీన్ కుమార్ రెడ్డి, టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు…

శారదమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి, మే 23 :– ఆంధ్రప్రదేశ్ సీడప్ (నిరుద్యోగ గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల)చైర్మన్,మాజీ ఎమ్మెల్సీ,తెలుగుదేశం పార్టీ తిరుపతి అన్నమయ్య జిల్లాల ఇన్చార్జ్ శ్రీ గునిపాటి దీపక్ రెడ్డి శుక్రవారం తిరుపతిలోని బిజెపి నేత నవీన్…

హనుమాన్ సింధూరం, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం ఒక్కటే -రామదూత సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్

మన న్యూస్, తిరుపతి, మే 22:- వైశాఖ బహుళ దశమి వీర హనుమాన్ జన్మదిన వేడుకలను ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం పేరిట వీర హనుమాన్ జన్మోత్సవంగా గురువారం శ్రీ రామదూత ఫౌండేషన్ అధ్యక్షుడు, శ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో…

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు యు బి ఐ ప్రోత్సాహం…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్):ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రాయితీ రుణాల మంజూరుతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమం వెలుగు స్త్రీ శక్తి భవనం లో…

పంటలకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పిఎండిఎస్ సాగు తోనే..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) పంటలకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పిఎండిఎస్ సాగు తోనే పెరుగుతుందని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. వి.వెంకటాపురం,శంఖవరం గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయoలో భాగంగా ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (పి. ఎం. డి.ఎస్)…

నేటి యువతలో వెదజల్లుతున్న మానవత్వం..

కాకినాడ మన న్యూస్ (అపురూప్) కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలితో, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు…

సంజీవరాయ పర్వతం – హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆధ్యాత్మిక క్షేత్రం మన న్యూస్, రాయలచెరువు:రామచంద్రపురం మండలం రాయలచెరువు కట్ట దిగుభాగంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.…