Category: ఆంధ్రప్రదేశ్

సూపరి పాలనకు ఏడాదిపై పాలసముద్రం మండలంలో తాళ్లూరి శివ ఆధ్వర్యంలో సంబరాలు

పాలసముద్రం, మన న్యూస్.. కూటమి ప్రభుత్వం సుపరిపాలన కు ఏడాది పై పాలసముద్రం మండలంలో టిడిపి సీనియర్ నాయకుడు తాళ్లూరి శివ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా తాళ్లూరి శివ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి…

ఏపీ మోడల్ స్కూల్ లో 7వ, 8వ తరగతుల కొరకు దరఖాస్తులు స్వీకరణ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ లో మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. కిరణ్ కోరారు. గురువారం పత్రిక ప్రకటన ద్వారా…

మెటల్ క్వారీ అనుమతుల కొరకు ప్రజల అభిప్రాయ సేకరణ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) క్వారీలు వల్ల పల్లె గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సామాజిక కార్యకర్త మేకల కృష్ణ గళమెత్తారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామంలో సర్వే నెంబరు 15 రోడ్డు మెటల్ క్వారీ అనుమతుల కోసం…

మన న్యూస్,తిరుపతి, :తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి కావడంతో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టౌన్ క్లబ్ సర్కిల్లో గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి గజపూల మాల వేసి…

కూటమి ఏడాది పాలన విజయవంతం….తిరుపతిలో టిడిపి శ్రేణుల సంబరాలు..

మన న్యూస్,తిరుపతి, :తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఓటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయవంతం అయిందని తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. గురువారం రేణిగుంట రోడ్డు లోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో కూటమి ప్రభుత్వ ఏడాదిపాలన విజయోత్సవ సంబరాలను పార్టీ…

రేషన్ బియ్యం పట్టివేత

మన న్యూస్ సాలూరు జూన్ 12 :– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రేషన్ బియ్యాన్ని ఒడిస్సా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు ఆ బియ్యాన్ని . గురువారం Ap 39 TE 7153 నెంబర్ గల ఆటోలో రేషన్…

బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్,పూతలపట్టు మురళి మోహన్

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. ఎస్ఆర్ పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు చిత్రపటానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కర్ణాటక మాజీ మంత్రివర్యులు కట్ట సుబ్రహ్మణ్యం నాయుడు…

ఏ.గొల్లపల్లిలో 47 మంది పేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే..

మన న్యూస్ తవణంపల్లె జూన్-11 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, ఏ.గొల్లపల్లి గ్రామంలోని దళితవాడలో దాదాపు 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాల లభ్యత కల్పించేందుకు చేపట్టిన చర్యలు ఫలవంతం అయ్యాయి. బుధవారం జరిగిన ఇంటి…

ఏ.గొల్లపల్లిలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించిన చిత్తూరు కలెక్టర్, పూతలపట్టు ఎమ్మెల్యే..

మన న్యూస్ తవణంపల్లె జూన్-11 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలంలోని ఏ.గొల్లపల్లిలో బుధవారం ఏరువాక పౌర్ణమి ఉత్సవాన్ని గ్రామీణ రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు శాసనసభ్యులు…

మోడల్ ప్రైమరీ పాఠశాలల ద్వారా విద్యా ప్రమాణాల పెంపు

మన న్యూస్ తవణంపల్లి జూన్-11 తవణంపల్లి మండలంలో పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొత్తం 8 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి మోడల్ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడు తో పాటు,…