Category: ఆంధ్రప్రదేశ్

ఉపాధి హామీ పనుల్లో దొంగ మస్టర్లకు చెక్ ..ఇకపై ఏ. ఐఆధారిత విధానం.

గూడూరు, మన న్యూస్ :- ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని..పనులు చేయకుండానే నిధులు స్వాహా చేస్తున్నారని.. దొంగ మస్టర్లు నమోదు చేస్తున్నారనే విమర్శలు నేపథ్యంలో.నేషనల్ మస్టర్ మానిటరింగ్ సిస్టం ఆధ్వర్యంలో ముఖ ఆధారిత హాజరు విధానం అమల్లోకి తెచ్చినప్పటికీ దొంగ…

కోట మండలంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 19వ రోజు లో భాగంగాగూడలి పంచాయతీ – చంద్రశేఖర పురం నందు 5 లక్షల రూపాయలతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించిఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో…

మినీ గురుకుల విద్యార్థినులకు వైద్య పరీక్షలు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మినీ గురుకులం నందు విద్యార్థినులకు “రోటరీ వెస్ట్ క్లబ్” ఆధ్వర్యంలో రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్…

అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని ఐ సీ డీ స్ ప్రాజెక్టు, అశోక్ నగర్ సెక్టార్, గమళ్ళపాలెం, నలజలమ్మ వీధి, తూర్పువీదీ, చాకలిపాలెం, తంబిసెట్టి గుంట, అంకమ్మ గుడి,చాయిల్డ్లెబెర్ స్కూల్, అంగన్వాడీ కేంద్రలలో ఏ సీ డీ పీ…

సచివాలయం వద్ద స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నిరసన తెలియ జేసిన సి.పి.యం నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లోని శాంతి నగర్ లోని ఒకటో వార్డు సచివాలయం వద్ద మంగళవారం రోజు అదాని స్మార్ట్ మీటర్లు ను రద్దు చేయాలని సి.పి.ఎం నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ…

సొసైటీ డైరెక్టర్ ని సత్కరించిన యాదవ సంఘం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక లారీ యూనియన్ ఆఫీసులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైభోగల సుబ్బారావును యాదవ సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత…

అవంతి కంపెనీలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు తనిఖీలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పెద్దనాపల్లి అవంతి ఫ్రోజన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల తనిఖీలు నిర్వహించారు. మే 28న డైరెక్షన్స్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు…

జర్నలిస్టుల సమస్యలపై తహసీల్థార్‌ కి వినతిపత్రం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ, స్వాతి ప్రసాద్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ నుండి ప్రధాన రహదారి మీదుగా తాసిల్దార్ కార్యాలయం…

రూ. 15,485 కోట్లు విద్యుత్ సర్దుబాటు చార్జీలు

★నాలుగు రకాల సర్దుబాటు చార్జీలు. ★స్మార్ట్ మీటర్లు వద్దు డిజిటల్ మీటర్లే ముద్దు.ఉరవకొండ మన న్యూస్ : నాలుగు రకాల సర్దుబాటు చార్జీలతో విద్యుత్ వినియోగదారులను విద్యుత్ శాఖ నడ్డి విరుస్తోంది. మరో రూ 15,485 కోట్లు విద్యుత్ సర్దుబాటు భారం…

తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు.

ఉరవకొండ మన న్యూస్ : తల్లిపాలు ముర్రుపాలు శ్రేష్టత గురించి మంగళవారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం వైద్య అధికారి డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో ఆశాడే…