అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన ధ్యాస,కొడవలూరు, మార్చి 29 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 90 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా కొడవలూరు మండలం…