Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరు నగరం మూడో డివిజన్లో వెయ్యి మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తల కేరింతల నడుమ డివిజన్ ఇన్చార్జిగా అక్కల రెడ్డి నారాయణరెడ్డి ప్రకటన.

మన న్యూస్, నెల్లూరు, మే 18:నెల్లూరు కిసాన్ నగర్ లో ఆదివారం వైఎస్ఆర్సిపి 3 వ డివిజన్ ఇన్ చార్జ్ ప్రకటన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…

జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న దళిత విద్యార్థి జేమ్స్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు ,మే 18: గాయపడి చికిత్స పొందుతున్న తిరుపతి విద్యానికేతన్ దళిత విద్యార్థి జేమ్స్ ను నెల్లూరులోని షైన్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.జేమ్స్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని.. వైద్యులతో మాట్లాడి మెరుగైన…

సింగరాయకొండ లో తిరంగా యాత్ర నిర్వహించిన కూటమి నాయకులు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైనిక దళాలకు సంఘీభావంగా ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన తిరంగా యాత్ర కార్యక్రమం ఈరోజు సింగరాయకొండ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో…

చిన్నారి అర్చన వైద్యానికి 40 వేల ఆర్థిక సహాయం చేసిన సింగరాయకొండ అప్డేట్స్

మన న్యూస్ సింగరాయకొండ :- ఉలవపాడు మండలం, భీమవరం గ్రామానికి చెందిన దేవండ్ల అర్చన పరమేశ్వరి (3 సం) మూడు రోజుల క్రితం పాప సృహతప్పి పడిపోవడంతో ఒంగోలు KIMS హాస్పిటల్‌లో వైద్యులు పరీక్షలు నిర్వహించి, మెదడు వాపు వచ్చిందని, వెంటిలేటర్‌పై…

ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల పట్ల వివక్షత వద్దు ఆదరణ ముద్దు.

సింగరాయకొండ లో ఎయిడ్స్ మృతుల స్మారక కొవ్వొత్తుల ప్రదర్శన. మన న్యూస్ సింగరాయకొండ:- మహమ్మారి ఎయిడ్స్ మృతుల కుటుంబాలు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు వారి కుటుంబాల పట్ల వివక్షత వద్దు అని వారి పట్ల సమాజం ఆదరించాలని సింగరాయకొండ ప్రాధమిక వైద్య…

వరుపుల రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినఎమ్మెల్యే సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం జూనియర్ కళాశాల మైదానంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల జోగిరాజు(రాజా) జ్ఞాపకార్థం కాలేజీ గ్రౌండ్ టీం, బొదిరెడ్డి గోపి యువసేన ఆద్వర్యంలో నిర్వహిస్తున్న రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన…

శంఖవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు, ప్రింటర్లు చోరీ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు రూ.3 లక్షల విలువచేసే విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లను దుండగులు ఎత్తుకెళ్లారు. పాఠశాలలో గల కంప్యూటర్ గది తలుపులు పగలగొట్టి ఉండడంతో గమనించిన పాఠశాల ఇతర పనుల…

నెల్లూరు 51 వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో డివిజన్ ఇన్చార్జిగా అరవ సందీప్ ను ప్రకటించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే17:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కావేరి అవెన్యూలో 33 లక్షల రూపాయలు వ్యయంతో సిసి రోడ్డు, సిసి డ్రైన్ కు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.25 రోజుల్లో…

కర్ణాటక రాష్ట్ర గవర్నర్ నుండి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్న కావలి వాసి “కావ్య”

మన న్యూస్, కావలి ,మే 17:నెల్లూరు జిల్లా కావలికి చెందిన కుమారి తొట్టెంపూడి కావ్య శుక్రవారం బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ( గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర ) నుండి డాక్టరేట్ అందుకున్నారు. అదే విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కావ్య,…

ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యం…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యమని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరకూల సత్య ప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు…