Category: ఆంధ్రప్రదేశ్

డ్రైనేజ్ సమస్య పరిష్కారం కొరకు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్కి వినతి పత్రం అందజేత

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని కుమ్మరివీధి ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా చాలా రోజులుగా మురికి నీరు రోడ్డు పైకి చేరి స్థానిక ప్రజలు తీవ్ర ఇబందులకు గురవుతున్నారు ఈ సమస్యను స్థానికులు జనసేన నాయకుల…

రైలు పట్టాలు దాటుతూ టిడిపి నాయకుడు బుజ్జా సుబ్బయ్య దుర్మరణం– సంతాపం తెలిపిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్:- రైలు పట్టాలు దాటుతూ గూడూరు రెండో పట్టణ 27వ వార్డు ప్రధాన కార్యదర్శి బుజ్జ వెంకటసుబ్బయ్య దుర్మరణం చెందిన సంఘటన సోమవారం గాంధీ నగర్ సమీపంలోని రైలు పట్టాలపై చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు బొజ్జ…

బాలసదనంలో ఉచిత వైద్య శిబిరం

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రెండో పట్టణ పరిధిలోని బాలసదనంలో ఆర్ బి ఎస్ కే వైద్యులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆర్…

గ్రామీణులకు చేరువవుతున్న బ్యాంకింగ్ సేవలు …

శంఖవరం,జగ్గంపేట మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే లక్ష్యంతో డి ఎఫ్ ఎస్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ వి ప్రసాద్ అన్నారు. జూలై 1వ తేదీ…

బీఎస్పీ ప్రత్తిపాడు ఇన్చార్జిగా గునపర్తి అపరూప్…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- వెనుకబడిన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలంటే రాజకీయంగా పురోగతి సాధించాలని, బహుజనులకు రాజ్యాధికారం దక్కినపుడే ఆర్థిక, రాజకీయ, సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతుంద‌ని బహుజన సమాజ్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ నూత‌న ఇంచార్జ్ గునపర్తి…

మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిది..నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిది…

మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం శంఖవరం/రౌతులపూడి మన న్యూస్ (అపురూప్):- ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న అభిమానం మరవలేనిదని కొన్ని దశాబ్దాల కాలం నుండి నా తండ్రి నుండి నన్ను, నా కుమారుడు గిరిబాబును కూడా మీరందరూ ఆదరించి ముందుకు నడిపించి మా…

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం స్థానిక బాలయోగి నగర్ మరియు ఊర్లపాలెం మెయిన్ పాఠశాలల నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు పదవి విరమణ పొందిన జేడీ సుబ్బారావు మరియు రావినూతల డేవిడ్ జయకుమార్ లను ఘనంగా సన్మానించారు. ముందుగా మండల…

కృష్ణాజీసేవలు మరువలేనివి

మన న్యూస్ పాచిపెంట, జూన్ 30:- పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన కృష్ణాజీ రావు సేవలు జీవితంలో మరువలేమని సీనియర్ ఉపాధ్యాయులు యడ్ల నానాజీ రావు కొనియాడారు.సోమవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట…

పౌర హక్కుల పై గిరిజనులకు అవగాహన

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో సోమవారం సాయంత్రం తాసిల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ పౌర హక్కులపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఇల్లు లేని పేదలకు త్వరలోనే…

సూర్య ‘ కార్టూనిస్ట్ నారు ను సన్మానించిన ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్

మన న్యూస్,తిరుపతి,:తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన సూర్య తెలుగు జాతీయ దినపత్రిక కార్టూనిస్ట్ నారు ను తిరుపతిలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్టూనిస్టు నారు తమ కుటుంబ సభ్యులతో…