డ్రైనేజ్ సమస్య పరిష్కారం కొరకు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్కి వినతి పత్రం అందజేత

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని కుమ్మరివీధి ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా చాలా రోజులుగా మురికి నీరు రోడ్డు పైకి చేరి స్థానిక ప్రజలు తీవ్ర ఇబందులకు గురవుతున్నారు ఈ సమస్యను స్థానికులు జనసేన నాయకుల దృష్టికీ తీసుకురాగా మంగళవారం నాడు గూడూరు మునిపల్ కమిషనర్ గారినీ కలసి కుమ్మరి వీధిలోని డ్రైనేజ్ సమస్యను వివరించి వెంటనే పరిష్కరించాలనీ కోరుతూ జనసేన నాయకులు వినతి పత్రం అందచేయడం జరిగింది. పై కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు. పెదిశెట్టి ఇంద్రవర్ధన్ గారు సీనియర్ నాయకులు పేటెటి చంద్రనీల్ గారు, నయీమ్ ,రాజశేఖర్ గారు మరియు చైతన్య,శివ,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనారు

Related Posts

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

మన న్యూస్, సాలూరు జూలై 1:- పార్వతిపురం మన్యం జిల్లా, సాలూరు మున్సిపాలిటీ పరిధి లో ఇంజనీరింగ్ కార్మికులు 7వ రోజు సమ్మె కొనసాగుతుంది. కానీ మా యొక్క సమస్యలపై సమ్మెపై ఇంతవరకు ప్రభుత్వము గాని మున్సిపల్ అధికారులు గానీ ఇక్కడ…

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

మన న్యూస్ సాలూరు జూలై 1:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ అప్పలనాయుడు స్థానిక విలేకరుల అందించిన సమాచారం మేరకు మంగళవారం పట్టణంలోని ఎరుకల వీధిలో దాసరి సన్యాసిరావు ఇంటి వెనుక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,

120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు

ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు