జర్నలిస్టులకు ఉన్న.. ఇబ్బందులు ఎవరికి ఉండవు.చార్మినార్ ఎమ్యెల్యే జుల్ ఫెకార్ అలీ..

మన న్యూస్,హైదరాబాద్,(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్ మీటింగ్ హాల్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా, మోతిగల్లి, ఖిల్వత్ ఉర్దూ ముస్కాన్ సాలర్ ఈ మిల్లట్ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన టిజేఏ ఐ కి అనుబంధంగా ఉన్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టిజేఏ రాష్ట్ర…

నిజాన్ని నిర్భయంగా రాసేవాళ్లే జర్నలిస్టలు..

బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ మన న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 5:-జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల విషయమై మరోసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మల్కాజిగిరిబీజేపీ ఎంపీ.ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్…

ఘనంగా సన్మానం.

టిపిసిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల నిర్మలారెడ్డి. మన న్యూస్, హైదరాబాద్ లోని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ కార్యాలయంలో రమేష్ రెడ్డి నిటిపిసిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల నిర్మలారెడ్డి మర్యాదపూర్వకంగాకలిసి శాలువా కప్పి…

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ…

మైనారిటీ పాఠశాల తనిఖీ..

ఎల్లారెడ్డి,నిజాంసాగర్,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలను శుక్రవారం ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్ తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, తరగతి గదులను డార్మెటరీని మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం, గుడ్లు, చికెన్,…

ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం,

మన న్యూస్,నిజాంసాగర్,ఎల్లారెడ్డి ,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ , ఉపాధ్యాయులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు.…

సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,పీకే రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి. ఎస్ఐ శివ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్ , జుక్కల్ , చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమలాంచ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్…

హైడ్రా కమిషనర్ కు ఘనంగా సన్మానించిన కాసుల బాలరాజు

మన న్యూస్,నిజాంసాగర్,బాన్స్ వాడ,హైదరాబాద్ లోని హైడ్రాక్ కమిషనర్ రంగనాథ్ ను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. బాలరాజు వెంట జనరల్ మేనేజర్ యూనుఫ్,మాజీ జడ్పిటిసి సీనియర్ నాయకులు…

విదేశీదారును పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు..

ఎక్స్ జ్ ఎస్ ఐ నగేష్ మన న్యూస్,బిచ్కుంద, మోపెడ్‌పై దేశీదారు తరలిస్తుండగా డోంగ్లీ రోడ్డుపై సోమవారం ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్‌ ఎస్సై నగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేనూర్‌ నుంచి డోంగ్లీ వెళ్లే రోడ్డులో ఓ వ్యక్తి మోపెడ్‌పై…

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ