Author: RAHEEM

పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో “డ్రై డే – ఫ్రైడే” కార్యక్రమం పురస్కరించుకుని పరిసరాల పరిశుభ్రతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహించాలని,…

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ గేట్ సమీపంలోని పిఎసిఎస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సహకార సంఘం చైర్మన్ నర్సింహ…

ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నాణ్యతతో ముందుకు సాగాలి.మండల స్పెషల్ ఆఫీసర్ అరుణ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్, జూన్ 27: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ,ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి అరుణ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాల…

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 25: మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం ఎంఈఓ అమర్ సింగ్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డిని విద్యా బోధన, నిర్వహణ వివరాలను…

దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మంజీరా పాత బ్రిడ్జి పక్కన డంపింగ్ యార్డ్ లా తలపిస్తుంది. నిజాంసాగర్ పిట్లం రహదారి పక్కన చెత్త రోడ్డుమీద పడటంతో నిత్యం దుర్వాసనను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ప్రజలు…

సరుకు రాలే..ఎగ్ బిర్యానీ పెట్టలే.చిన్నారులకు అందని పౌష్టిక ఆహారం

మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అంగన్ వాడి సెంటర్ల ద్వారా ఎగ్ బిర్యానీ పథకం చిన్నారులు, బాలింతలు,గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో అందించాలని సదుద్దేశంతో ప్రభుత్వం పథకం ని చేపట్టింది.బుధవారం నిజాంసాగర్ మండలంలోని కొన్ని సెంటర్ లో…

ముగ్గురు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) విద్యా క్షేత్రంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యం.వారు తమ కృషి, పట్టుదల,ప్రేమతో విద్యార్థుల జీవితాలను మారుస్తున్నారు. విద్య బోధించడమే కాకుండా, విలువలు నేర్పిస్తూ, సమాజానికి మంచి పౌరులను తయారుచేస్తున్నాని అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత…

విద్య రంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) విద్యార్థులకు అక్షరాభ్యాసం నుంచి జీవన విజ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంటూ, నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉపాధ్యాయుల ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రక్షణ…

ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతి,సరిత టీచర్ లకు విద్యార్థులు రహీం,ప్రశాంత్, సంగమేశ్వర్…

పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ముందుగా ఉపాధ్యాయులను పూలు చల్లుతూ స్వాగతం పలికారు,సరస్వతి దేవి చిత్రపటం ముందు జ్యోతి సరిత టీచర్లు దీప…