అప్పు చెల్లించకపోతే ..ఆరు నెలలు జైలు శిక్ష

మన న్యూస్,నిజాంసాగర్,ఎల్లారెడ్డి, తీసుకున్న అప్పు 1.50వేల రూపాయల 30రోజుల్లో ఇవ్వకుంటే 6నెలలు జైలుశిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి హారిక సోమవారం తీర్పు ఇచ్చారని కేసును వాదించిన న్యాయవాది నామ శ్రీనివాస్ చెప్పారు. నాగిరెడ్డిపేట్ మండలం రాఘవపల్లికి చెందిన మర్కంటి…

సోషల్ ట్యాలెంట్ టెస్ట్ లో బహుమతులు అందజేత.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నిజాంసాగర్ మండల స్థాయిలో సోమవారం సోషల్ ట్యాలెంట్టెస్ట్ నిర్వహించారు.ఈ మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో తెలుగులో మొదటి స్థానం అంజన సౌమ్య మల్లూర్,ద్వితీయ స్థానం భానుప్రియ,తృతీయ స్థానం దీపక్ ,ఇంగ్లీష్ మీడియం మొదటి…

పోతంగల్‌లో బస్టాండ్ నిర్మించాలని వినతి

మన న్యూస్,కోటగిరి: పోతంగల్ మండల కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మించి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం వర్ని ఏరియా…

పలుశుభ కార్యక్రమలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట.

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన వ్యాపారవేత ప్రవీణ్ రెడ్డి మనవరాలు తొట్టేలా హైదరాబాద్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై విందులు…

టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టిన కారు,

ఐదుగురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు మన న్యూస్,నిజాంసాగర్: టైరు పేలి డివైడర్ ను కారు ఢీకొట్టిన ఘటన నిజాంసాగర్ మండలం వెల్గనూరు శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని నాందేడ్ కు సంగారెడ్డి – నాందేడ్…

సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

మన న్యూస్, జుక్కల్ ,నిజాంసాగర్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆదివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బి.శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ..సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ…

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే వియయం

నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిస్తాం, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మన న్యూస్,నిజామాబాద్,కేసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కులేకనే తనపై,కేటిఆర్ పై కేసులు నమోదు చేశారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.లిక్కర్ స్కాం కేసులో జైలు…

ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికిన శ్రేణులు.

మన న్యూస్,నిజామాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జిల్లాలో ఘన స్వాగతం లభించింది. దాదాపు పది నెలల తరువాత ఇందూర్ కు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ధ అదివారం రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్…

అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం –

మంత్రి గుమ్మడి సంధ్యారాణి మన న్యూస్ ,సాలూరు ,: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లోఅత్యాధునిక సౌకర్యాలతో వంద పడకల ఆసుపత్రి పునఃనిర్మాణ పనులు జరగాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి గుత్తేదారులను ఆదేశించారు.…

ఎమ్మెల్యే తోట నివాసానికి టర్కీ దేశ రాయబారి

మన న్యూస్,నిజాంసాగర్,: భారత పర్యటనకు వచ్చిన టర్కీ దేశ రాయబారి శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నివాసానికి వచ్చారు. రాయబారికి తన సతీమణితో కలిసి ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలైన కౌలాస్ కోట, నిజాంసాగర్…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..