హసన్పల్లి గ్రామంలో ప్రజలకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్
మన న్యూస్, నిజాంసాగర్:( జుక్కల్ )ఇటీవల భారీ వర్షాల కారణంగా హసన్పల్లి గ్రామంలో పలు సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్ స్వయంగా బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన…