Author: RAHEEM

హసన్‌పల్లి గ్రామంలో ప్రజలకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్

మన న్యూస్, నిజాంసాగర్:( జుక్కల్ )ఇటీవల భారీ వర్షాల కారణంగా హసన్‌పల్లి గ్రామంలో పలు సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్ స్వయంగా బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన…

నీటిలో మునిగిన ఇండ్లను పరిశీలించిన అధికారులు – ప్రజలకు పాఠశాలలో ఆశ్రయం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్​నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామం వరద బారిన పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.గ్రామ ప్రజలు బయటకు రావడానికి వీలు లేకుండా పరిస్థితి ఏర్పడటంతో…

నిజాంసాగర్ 7 గేట్లు ఎత్తివేత..జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం రాత్రి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు…

మంత్రులు రాక కోసం సభ స్థలం పరిశీలన..ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఈనెల 20వ తేదీన పంచాయతీరాజ్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిజాంసాగర్…

నిజాంసాగర్ ప్రాజెక్టుకు 50,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

మన న్యూస్,*నిజాంసాగర్*,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువనుంచి మధ్యాహ్నం 3 గంటలకు 50,500 క్యూసెక్కుల భారీగా వరద వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులకు గాను 1400.90 అడుగుల నీరు…

సింగూరు కాల్వకు వెంటనే మరమత్తులు చేయండి.మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం

మన న్యూస్,సంగారెడ్డి జిల్లా,ఆగస్టు 17 , సింగూరు ప్రధాన కాల్వకు వెంటనే మరమత్తులు చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.ఆదివారం ఉదయం ప్రాజెక్టు లోని పుల్కల్ మండలం ఇసోజు పేట గ్రామంలో రాజనర్సింహ ప్రధాన కాల్వ కు గండి పడిన…

9 టీఎంసీలకు చేరిన నిజాంసాగర్ నీటిమట్టం.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ ప్రాజెక్టులోని ఎగువ భాగంలో గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరని వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 35,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు…

సింగీతం 3 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టులోకి రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణం వరద నీరు రిజర్వాయర్ లోకి వచ్చి చేరుకుంటుందని నీటిపారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. వారు సింగీతం రిజర్వాయర్…

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు..మాజీ ఎమ్మెల్యే షిండే

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలంలో మీర్జాపుర్ హనుమాన్ ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రత్యేక పూజలు నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే వెంట మద్నూర్ మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్,నాయకులు నర్సింలు,…

నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో అకాల వర్షాల వల్ల చెక్ డ్యామ్ కు సంబంధించిన కెనాల్స్ తెగిపోయి గ్రామం ముంపుకు గురైందినీట మునిగిన ప్రాంతాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించారు.గత…