నాణ్యతతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలి..ఆడిషనల్ డిఆర్డీవో వామాన్ రావు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నాణ్యతతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆడిషనల్ డిఆర్డీవో వామాన్ రావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే రహదారి సీసీ రోడ్లు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 20 లక్షల…
మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలి.ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ…
నాణ్యతతో పనులు చేపట్టాలి. డిప్యూటీ ఈఈ ప్రభాకర్.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో చేపడుతున్న సిసి రోడ్డు పనులను డిప్యూటీ ఈఈ ప్రభాకర్ పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎంపీడీవో గంగాధర్, నాయకులు…
అటవీశాఖ అధికారులు లారా?సాసర్లు సరే… నీళ్లు ఏవి?
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఒకవైపు అంతరించిపోతున్న అడవుల వల్ల వన్యప్రాణులకు అడవుల్లో ఉండవలసిన జంతువులు గ్రామాలపై పడుతున్నాయి. ముఖ్యంగా అడవిలో తినడానికి కావలసిన ఆహారం లేక, మరోపక్క త్రాగడానికి నీళ్లు లేక వన్యప్రాణులు గ్రామాల మీద పడుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చిరుత…
ఆర్యభట్ట ఉన్నత పాఠశాలలో ముగ్గురికి నవోదయలో స్థానం.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఆర్య బట్ట ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులకు నిజాంసాగర్ లోని నవోదయ పాఠశాలలో స్థానం సాధించారు.ప్రతిక్షణం,అశ్వ సే న సాయి,హర్షవర్ధన్. నవోదయ పాఠశాలలో స్థానం సంపాదించారు.రెండేళ్ల క్రితం స్థాపించిన ఆర్యభట్ట పాఠశాలలో రెండేళ్ల…
ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు.. మండల అధ్యక్షులు సాయిలు.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సాయిలు తెలిపారు.బుధవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో మాట్లాడారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం 70…
సిసి రోడ్లకు భూమి పూజ, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పిట్లం మండలంలోని చిన్న కొడప్ గల్ గ్రామంలో సిసి రోడ్డు పనులను పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డిలు కలిసి సిసి రోడ్ల కోసం భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి…
మండల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి. ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో…
మున్సిపాలిటీగా బిచ్కుంద.. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి..
మన న్యూస్, నిజాంసాగర్:జుక్కల్, బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు.రాష్ట్రంలో మొత్తం ఆరు మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు. అందులో జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద కూడా ఉందని ఆయన ప్రకటించారు.దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…